Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మానవాళికి, ఆస్గర్డ్ వాసులకి మధ్య 'మహాశక్తివంతుడు'..
క్రిస్ హేమ్స్ వర్త్, నటాలీ పోర్ట్ మాన్ హీరో, హీరోయిన్స్ గా కెన్నత్ బ్రానాగ్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ చిత్రం 'తోర్". పారామౌంట్ పిక్చర్స్, మార్వల్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్, ఎడ్వంచరస్ మరియు ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఈ నెల 29న తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. హన్సా పిక్చర్స్ 'మహాశక్తివంతుడు తోర్" పేరిట తెలుగు వెర్షన్ని విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిథి మాట్లాడుతూ -'మానవాళికి, ఆస్ గర్డ్ వాసులకి మధ్య సాగే కథ ఇది. భూమండలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే కొంతమంది ఆస్ గర్డ్ వాసులను తోర్ అనే శక్తివంతుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. అత్యాధునిక సాంకేతిక విలువలతో, అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అన్నారు.