Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
మానవాళికి, ఆస్గర్డ్ వాసులకి మధ్య 'మహాశక్తివంతుడు'..
క్రిస్ హేమ్స్ వర్త్, నటాలీ పోర్ట్ మాన్ హీరో, హీరోయిన్స్ గా కెన్నత్ బ్రానాగ్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ చిత్రం 'తోర్". పారామౌంట్ పిక్చర్స్, మార్వల్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్, ఎడ్వంచరస్ మరియు ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఈ నెల 29న తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. హన్సా పిక్చర్స్ 'మహాశక్తివంతుడు తోర్" పేరిట తెలుగు వెర్షన్ని విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిథి మాట్లాడుతూ -'మానవాళికి, ఆస్ గర్డ్ వాసులకి మధ్య సాగే కథ ఇది. భూమండలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే కొంతమంది ఆస్ గర్డ్ వాసులను తోర్ అనే శక్తివంతుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. అత్యాధునిక సాంకేతిక విలువలతో, అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అన్నారు.