Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మానవాళికి, ఆస్గర్డ్ వాసులకి మధ్య 'మహాశక్తివంతుడు'..
క్రిస్ హేమ్స్ వర్త్, నటాలీ పోర్ట్ మాన్ హీరో, హీరోయిన్స్ గా కెన్నత్ బ్రానాగ్ దర్శకత్వంలో రూపొందిన హాలీవుడ్ చిత్రం 'తోర్". పారామౌంట్ పిక్చర్స్, మార్వల్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించిన యాక్షన్, ఎడ్వంచరస్ మరియు ఫాంటసీ థ్రిల్లర్ ఇది. ఈ నెల 29న తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. హన్సా పిక్చర్స్ 'మహాశక్తివంతుడు తోర్" పేరిట తెలుగు వెర్షన్ని విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిథి మాట్లాడుతూ -'మానవాళికి, ఆస్ గర్డ్ వాసులకి మధ్య సాగే కథ ఇది. భూమండలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించే కొంతమంది ఆస్ గర్డ్ వాసులను తోర్ అనే శక్తివంతుడు ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో రూపొందిన చిత్రం ఇది. అత్యాధునిక సాంకేతిక విలువలతో, అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలవారిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అన్నారు.