Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
K3 కోటికొక్కడు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్.. శ్రేయాస్ శ్రీనివాస్, సాయికృష్ణ ఇంటర్వ్యూ
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా శివ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం K3 కోటికొక్కడు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ పై శ్రేయాస్ శ్రీనివాస్, దేవేంద్ర డీకే సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దాదాపు 60 కోట్ల పైన వసూళ్ళు సాధించింది.
సుదీప్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన K3 కోటికొక్కడు చిత్రాన్ని తెలుగు కూడా భారీగా విడుదల చేస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న విడుదల చేస్తున్నట్లు నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ ప్రకటించారు . ఈ సందర్భంగా నిర్మాతలు శ్రేయాస్ శ్రీనివాస్, సాయి కృష్ణ మీడియా సమావేశంలో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.
K3
కోటికొక్కడు
సినిమా
గురించి
చెప్పండి?
కన్నడలో
విజయవంతమైన
కోటిగొబ్బ
3కి
తెలుగు
డబ్బింగ్
'కే3..
కోటికొక్కడు''.
కిచ్చా
సుదీప్,
మడోన్నా
సెబాస్టియన్,
శ్రద్దా
దాస్,
ఆషిక
రంగనాద్
కీలక
పాత్రలలు
పోషించారు.
నూతన
దర్శకుడు
శివ
కార్తీక్
దర్సకత్వం
వహించాడు.
గత
ఏడాది
అక్టోబర్
21న
కన్నడలో
విడుదలైన
సినిమా
పెద్ద
విజయం
సాధించింది.
అదే
సమయంలో
ఇక్కడ
విడుదల
చేయాలనీ
భావిస్తే
మన
దగ్గర
వరుసగా
పెద్ద
సినిమాలు
వున్నాయి.
అందుకే
ఇక్కడ
విడుదల
చేయలేకపోయాం.
మంచి
సినిమా
మంచి
డేట్
చూసుకొని
వద్దామని
ఎదురుచూశాం.
సుదీప్
విక్రాంత్
రోణ
సినిమా
పాన్
ఇండియా
క్రేజ్
సంపాయించుకుంది.
ఈ
సినిమా
తర్వాత
మంచి
మార్కెట్
ఓపెన్
అవుతుందనే
ఆలోచనతో
సెప్టెంబర్
16న
సినిమాని
విడుదల
చేస్తున్నాం.
కన్నడలో
ఈ
సినిమా
చాలా
పెద్ద
విజయం
సాధించింది.
దాదాపు
60
కోట్ల
గ్రాస్
కలెక్ట్
చేసింది.
సుదీప్
గారి
కెరీర్లో
హయ్యెస్ట్
ఓపెనింగ్స్
సాధించిన
మూవీ
ఇది.
ఇప్పుడు
విక్రాంత్
రోనా
బ్లాక్
బస్టర్
కావడం
కూడా
ఈ
సినిమాకి
కలిసొస్తుందని
భావిస్తున్నాం.
తెలుగు చిత్ర పరిశ్రమలో నన్ను సపోర్ట్ చేస్తున్న అతిరథ మహారధులు ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. నైజం, వైజాగ్- దిల్ రాజు గారు, సీడెడ్ -ఎన్వీ ప్రసాద్ గారు, ఈస్ట్ వెస్ట్, కృష్ణ- గీత ఆర్ట్స్, గుంటూరు- యువీ క్రియేషన్స్, నెల్లూరు -హరి పిక్చర్స్ విడుదల చేయడం ఆనందంగా వుంది. మంచి సినిమా ఇప్పుడు గోల్డెన్ హాండ్స్ చేతుల్లో వుంది. దాదాపు 300 వందల థియేటర్స్లో విడుదల చేస్తున్నాం.
K3
కోటికొక్కడు
జోనర్
ఏంటి
?
'కే3
కోటికొక్కడు'
పక్కా
కమర్షియల్
ఎంటర్
టైనర్.
సుదీప్
గారు
యాక్షన్,
కామెడీ
ఇలా
అన్ని
రకాల
ఎమోషన్స్
పండిస్తారు.
షూటింగ్
70
శాతం
ఫారిన్
లో
జరిగింది.
ప్రేక్షకులకు
కన్నుల
పండగలా
వుంటుంది.
డబ్బింగ్
ఎక్కడా
రాజీపడకుండా
చేశాం.
పటాకి
పోరి
అనే
పాట
కన్నడ
సూపర్
హిట్
అయ్యింది.
ఆ
పాటని
ఇక్కడ
గీతా
మాధురి,
సింహతో
పాడించాం.
యంగ్
ట్యాలెంటడ్
రాజేష్
తో
అనువాద
స్క్రిప్ట్
చేశాం.
అతనికి
చాలా
ప్రతిభ
వుంది.
K3
కోటికొక్కడు
ప్రమోషన్స్కి
సుదీప్
వస్తున్నారా?
సినిమా
విడుదలై
ఏడాది
అయ్యింది.
విక్రాంత్
రోణ
కూడా
వచ్చింది.
ఇలాంటి
సమయంలో
సుదీప్
గారు
ప్రమోషన్స్
కి
టైం
ఇస్తారా
?
అనే
అనుమానం
నాకూ
ఉండేది.
అయితే
ఆయనకి
ఫోన్
చేసి
అడగ్గానే
13
తేదిన
ప్రీ
రిలీజ్
ఈవెంట్
పెట్టుకో.
ఒక
రోజు
మొత్తం
కేటాయిస్తా.
ఇంటర్వ్యూలు
కూడా
ప్లాన్
చేసుకో
అని
చెప్పారు.
ఆయన
అలా
చెప్పడం
చాలా
ఆనందం
ఇచ్చింది.
చాలా
పాజిటివ్
వైబ్స్
తో
ఈ
సినిమా
విడుదలౌతుంది.
ఈ
సినిమాలో
మాకు
సహకరించిన
సహా
నిర్మాత
సాయి
గారు.
ఈ
సినిమాతో
ఆయన
పూర్తిగా
సినిమా
రంగంలోకి
అడుగుపెట్టారు.
సెప్టెంబర్
17న
ఒక
పెద్ద
ప్రకటన
వుంటుంది.
పాన్
ఇండియా
సినిమా
తెలుగు
రిలీజ్
చేస్తున్నారు.
త్వరలోనే
పూర్తి
వివరాలు
తెలుస్తాయి.
'
మీ
ప్రొడక్షన్
లో
కొత్త
సినిమాలు
ఏం
చేస్తున్నారు?
'గోదారి
కథలు
'అని
ఒక
సినిమా
చేస్తున్నాం.
మొత్తం
ఐదు
భిన్నమైన
కథలు
ఒక
సినిమాగా
వస్తున్నాయి.
ఇండియన్
స్క్రీన్
మీద
మొదటి
ప్రయోగం
ఇది.
అక్టోబర్
నుండి
షూటింగ్
వుంటుంది.
మురళి
ఈ
చిత్రానికి
దర్శకుడు.
కళ్యాణ్
మాలిక్
ఈ
చిత్రానికి
సంగీతం
అందిస్తున్నారు.
సాయి
గారు
ప్రొడక్షన్
చూస్తారు.
నా
ద్రుష్టి
మొత్తం
ఈవెంట్
మ్యానేజ్
మెంట్
పైనే.
కోవిడ్
తర్వాత
ప్రమోషన్స్
లో
ఎలాంటి
మార్పులు
వచ్చాయి
?
కోవిడ్
తర్వాత
కాదు
..
ఓవరాల్
గా
సినిమా
ప్రమోషన్స్
పరిస్థితులలో
మార్పులు
వచ్చాయి.
బ్లాక్
అండ్
వైట్
నుండి
ఓటీటీ
వరకూ
దీనిపై
నేను
పరిశోధన
చేశాను.
ఒకప్పుడు
మూడు
గంటల
సినిమా
చేసేవాళ్ళం.
ఇప్పుడు
ఇంట్లో
ఒక
సినిమాని
మూడు
రోజుల
పాటు
సగం
సగం
చూస్తున్నాం.
తీరికలేని
జీవన
విధానం
,
సోషల్
మీడియా
ఇలా
చాలా
కారణాలు
వున్నాయి.
ఇందులో
భాగంగా
భవిష్యత్
కార్యాచరణ
సిద్ధం
చేసుకున్నాం.
శ్రేయాస్
యాప్
ని
మళ్ళీ
రీలాంచ్
చేస్తున్నాం.
ఇందులో
కొత్త
కంటెంట్
ని
చేస్తున్నాం.
స్నాక్
ఫిలిమ్స్,(స్నాక్స్
తినేలోపల
సినిమా
పుర్తవ్వాలి)
మినీ
మూవీస్
(15
నిమిషాలు)
ఇంట్రాక్టివ్
ఫిలిమ్స్.
(ఒక
సినిమా
రెండు
స్క్రీన్
ప్లేలు)
ఇలా
డిఫరెంట్
కంటెంట్
చేస్తున్నాం.
దీని
కోసం
కంటెంట్
టీంను
కూడా
డిజైన్
చేశాం
అని
శ్రేయాస్
శ్రీనివాస్
తెలిపారు.