For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
దిలీప్కు మరో షాక్.. వేగవంతం కానున్న కేసు విచారణ!
Malayalam Movies
oi-Dornadula Tirumala
|
మలయాళీ నటిపై లైంగికంగా దాడి జరిగిన ఘటనలో నటుడు దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఈ కేసు విచారణ కొసనసాగుతూనే ఉంది. కేరళ ప్రభుత్వం తాజా చర్య నటుడు దిలీప్ కు షాక్ ఇచ్చే విధంగా ఉందని చెప్పొచ్చు.
నటుడు దిలీప్ కావాలనే కేసు విచారణ నెమ్మదిగా జరిగేలా ప్రవర్తిస్తున్నాడని కేరళ ప్రభుత్వం హైకోర్టులో పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ ధాఖలు చేసింది. ప్రత్యేక విచారణ చేపట్టి కేసు వేగంగా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
మహిళా జడ్డి కూడా ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ప్రత్యేకమైన విచరణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కనుక జరిగితే దిలీప్ మరింతగా చిక్కుల్లో పడ్డట్లే. మరో వైపు ఈ కేసులో సిబిఐ విచారణ జరిపించాలని దిలీప్ కూడా హై కోర్టుని ఆశ్రయించాడు. దిలీప్ వ్యవహారంతో కేరళ సినిమా సంస్థ అమ్మా లోకూడా వివాదాలు ఏర్పడ్డాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Dileep trying to delay trial in actress assault case.Kerala govt gives shock to Dileep.
Story first published: Monday, July 23, 2018, 14:57 [IST]
Other articles published on Jul 23, 2018