For Daily Alerts
Don't Miss!
- News మాజీ సీఎం రిలీఫ్, హైకోర్టు ఆదేశాలు, మహిళలనపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు !
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
దిలీప్కు మరో షాక్.. వేగవంతం కానున్న కేసు విచారణ!
Malayalam Movies
oi-Dornadula Tirumala
|
మలయాళీ నటిపై లైంగికంగా దాడి జరిగిన ఘటనలో నటుడు దిలీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఈ కేసు విచారణ కొసనసాగుతూనే ఉంది. కేరళ ప్రభుత్వం తాజా చర్య నటుడు దిలీప్ కు షాక్ ఇచ్చే విధంగా ఉందని చెప్పొచ్చు.
నటుడు దిలీప్ కావాలనే కేసు విచారణ నెమ్మదిగా జరిగేలా ప్రవర్తిస్తున్నాడని కేరళ ప్రభుత్వం హైకోర్టులో పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ ధాఖలు చేసింది. ప్రత్యేక విచారణ చేపట్టి కేసు వేగంగా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
మహిళా జడ్డి కూడా ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ప్రత్యేకమైన విచరణకు ఆదేశించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కనుక జరిగితే దిలీప్ మరింతగా చిక్కుల్లో పడ్డట్లే. మరో వైపు ఈ కేసులో సిబిఐ విచారణ జరిపించాలని దిలీప్ కూడా హై కోర్టుని ఆశ్రయించాడు. దిలీప్ వ్యవహారంతో కేరళ సినిమా సంస్థ అమ్మా లోకూడా వివాదాలు ఏర్పడ్డాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Dileep trying to delay trial in actress assault case.Kerala govt gives shock to Dileep.
Story first published: Monday, July 23, 2018, 14:57 [IST]
Other articles published on Jul 23, 2018