సినిమా వార్తలు
-
లోఫర్, మిస్టర్ చిత్రాల తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న మరో చిత్రం ఫిదా. మలయాళంలో ప్రేమమ్ చిత్రం ద్వారా వెండితెరపైకి దూసుకొచ్చి.. యువతకు గిలిగింతలు పెడుతున్న సాయి పల్లవి ఈ చిత్రంలో కథానాయిక...
-
ఎడారిలో నీటికోసం వెతుతుకుతున్నట్లు విజయం కోసం వెతుకుతున్న వరుణ్ కు ఫిదా చిత్రం ఒయాసిస్ లాగా కనిపించింది. వరుసగా వైవిధ్యమైన పత్రాలు చేస్తున్నప్పటికీ ఫిదా ముందు వరకు వరుణ్ కు విజయం దక్కలేదు. కానీ మంచి..
-
ఫిదా చిత్రంతో తెలుగు తెరపై మెరుపులా మెరిసింది సాయి పల్లవి. ఆమె డాన్సులకు, నటనకు, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు నిజంగానే ఫిదా అయ్యారు. సావిత్రి లాంటి నటీమణులకు వారసురాలు అని సాయి పల్లవిని ఆకాశానికి..
-
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బ్లాక్ బస్టర్లలో ఫిదా కూడా ఒకటి, యుఎస్లో రెండు మిలియన్ డాలర్లకి పైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమావల్ల లాభం ఎంతొచ్చిందన్నలెక్కలు చూస్తే మాత్రం కళ్ళు..
సంబంధిత వార్తలు