సినిమా వార్తలు
-
మౌనమేలనోయి, నిను చూడక నేను ఉండలేను, ఒరే పండు, నీ జతగా నేనుండాలి లాంటి చిత్రాలతో టాలీవుడ్ కు సుపరిచితులైన సచిన్ జోషి తాజా చిత్రం వీడెవడు. ఈ చిత్రానికి దర్శకుడు సత్య తాతినేని. సెప్టెంబర్ 15న..
-
తెలుగు సినిమా రంగానికి గడిచిన శుక్రవారం... చీకటి వారంగా మిగిలిపోతుందేమో. ఈ వారం ఏకంగా 5 సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు. సెలవు దినాలైన అయిన శని, ఆదివారాల్లో కూడా..
-
'మౌనమేలనోయి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ జోషి "ఒరేయ్ పండు" "నీజతగా నేనుండాలి " "వీరప్పన్ " చిత్రాలతో తన దైన ప్రతిభను కనబరుస్తూ ఇప్పుడు "వీడెవడు " చిత్రంతో సెప్టెంబర్ 15 న మన ముందుకు..
సంబంధిత వార్తలు