ఏడు చేపల కథ సినిమా అడల్ట్, రొమాంటిక్, కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, మేఘ చౌదరి, నగరం సునీల్ తదితరులు. ఈ సినిమాకి దర్శకత్వం ఎస్ జె చైతన్య వహించారు చరిత్ర సినిమా ఆర్ట్స్, రాకేష్ రెడ్డి సమర్పణలో జీవీఎన్ శేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం కవి శంకర్ అందించారు.
కథ
టెంప్ట్ రవి (అభిషేక్ రెడ్డి)కి థలసేమియా వ్యాధి. ముప్పై రోజులకోసారి రక్తం ఎక్కించుకోకపోతే చనిపోతాడు. దీంతో పాటు అతని ముందు ఎవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే అస్సలు తట్టుకోలేడు. అనాధ అయిన టెంప్ట్ రవికి రాధ (భాను శ్రీ) రూం మేట్. వీరిద్దరికీ మరో ఇద్దరు స్నేహితులు ఇంటారు. వీరంతా కూడా థలసేమియా వ్యాధి బాధితులే...
-
శ్యామ్ జె చైతన్యDirector
-
జీవీఎన్ శేఖర్ రెడ్డిProducer
-
కవి శంకర్Music Director
-
బెజవాడలో ఈవీఎంల ట్యాంపరింగ్.. క్రికెటర్ శ్రీశాంత్కు సంబంధమేమిటంటే?
-
Niharika Kondela నిహారిక రెండో పెళ్లంటూ అనౌన్స్... వరుసగా పోస్టులు పెడుతున్న మాజీ భర్త!
-
SSMB 29 మహేష్ బాబు సినిమాపై మరో బాంబుపేల్చిన వేణు స్వామి... దుమ్మెత్తి పోస్తున్న ఫ్యాన్స్!
-
పెళ్లి చేసుకున్న విక్టరీ వెంకటేష్ కూతురు.. ఏఏ హీరోలు వచ్చారో తెలుసా?
-
పవన్పై పోటీపై ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. పిఠాపురం ట్వీట్పై సారీ చెప్పను అంటూ!
-
త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఇష్టం లేదు.. బ్రో సినిమా విషయంలో తిట్టారు.. పవన్ కల్యాణ్
-
telugu.asianetnews.com
మీ రివ్యూ వ్రాయండి
మూవీస్ ఇన్ స్పాట్ లైట్
సెలబ్రెటీస్ ఇన్ స్పాట్ లైట్
Enable