Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సర్కారు వారి 'పాట' లేపేస్తున్నారా.. మరి 2 కోట్ల సంగతేంటి?
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ఇప్పుడు అనేక మార్పులు చేర్పులు జరుగుతున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది.. ఈ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది అనుకుంటున్న ఒక పాటను ఏకంగా తీసివేయాలని ఈ సినిమా యూనిట్ భావిస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
సంయుక్తంగా
సరిలేరు
నీకెవ్వరు
లాంటి
సాలిడ్
హిట్
తర్వాత
మహేష్
బాబు
పరశురామ్
దర్శకత్వంలో
సర్కారు
వారి
పాట
అనే
సినిమా
చేస్తున్నాడు.
బ్యాంకింగ్
మోసాలు
నేపథ్యంలో
తెరకెక్కుతున్న
ఈ
సినిమాలో
కీర్తి
సురేష్
హీరోయిన్
గా
నటిస్తోంది.
మైత్రి
మూవీ
మేకర్స్,
14
రీల్స్
ఎంటర్
టైన్
మెంట్స్,
మహేష్
బాబుకు
సంబంధించిన
ఘట్టమనేని
మహేష్
బాబు
ఎంటర్టైన్మెంట్స్
బ్యానర్
ల
మీద
ఈ
సినిమాని
సంయుక్తంగా
నిర్మిస్తున్నారు..
వరుస ఇంటర్వ్యూలు
ఎప్పుడో
సంక్రాంతికి
విడుదల
కావాల్సిన
ఈ
సినిమా
అనేక
కారణాలతో
వాయిదా
పడుతూ
వస్తోంది.
అయితే
ఎట్టకేలకు
ఈ
సినిమా
మే
12వ
తేదీన
ప్రేక్షకుల
ముందుకు
వచ్చేందుకు
సర్వం
సిద్ధమైంది.
ఇప్పటికే
షూటింగ్
పూర్తి
చేయగా
ప్రస్తుతం
పోస్ట్
ప్రొడక్షన్
పనుల్లో
బిజీగా
ఉంది.
ఇప్పటికే
ప్రమోషన్స్
ప్రారంభించిన
సినిమా
యూనిట్
అందులో
భాగంగానే
ఈ
సినిమాకు
ఆర్ట్
డైరెక్టర్
గా
పనిచేసిన
ఏఎస్
ప్రకాష్
చేత
వరుస
ఇంటర్వ్యూలు
ఇప్పించింది.
కీర్తి సురేష్ ఇంటర్వ్యూలు
ఆయన
దాదాపు
రెండు
మూడు
రోజులపాటు
వార్తల్లో
నిలిచారు.
ఆయన
డ్యూటీ
అయిపోగానే
ఎడిటర్
మార్తాండ్
కె
వెంకటేష్
డ్యూటీ
ఎక్కారు.
ఈ
సినిమా
గురించి
మార్తాండ్.కె.వెంకటేష్
కూడా
వరుస
ఇంటర్వ్యూలు
ఇచ్చారు.
ఈ
నేపథ్యంలోనే
రెండు
మూడు
రోజుల
పాటు
ఆయన
పేరు
అలాగే
సినిమా
పేరు
కూడా
ప్రజల
నోళ్లలో
నానుతూనే
ఉంటుంది.
ఇక
ఆయన
తర్వాత
కీర్తి
సురేష్
చేస్తున్న
ఇంటర్వ్యూలు
బయటికి
రాబోతున్నాయి.
పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత
ఇప్పటికే
కీర్తి
సురేష్
పలు
టీవీ
లకు
ఇంటర్వ్యూ
ఇస్తున్నట్లుగా
ఉన్న
ఫోటోలను
సర్కారు
వారి
పాట
సినిమా
యూనిట్
అధికారికంగా
షేర్
చేసింది..
అలా
ఒకరి
తర్వాత
ఒకరు
సినిమాలు
వార్తల్లో
ఉంచేలాగా
ప్లాన్
చేసింది
సినిమా
యూనిట్.
అదలా
ఉంచితే
మొదట
అనుకున్న
దానికి
ఇప్పుడు
పోస్ట్
ప్రొడక్షన్
తర్వాత
అనుకుంటున్న
దానికి
చాలా
కనిపిస్తున్నాయని
తెలుస్తోంది.
మురారి బావ స్థానంలో
నిజానికి
మొదట
కళావతి
సాంగ్
ఆ
తర్వాత
సితార
కనిపించిన
పెన్ని
సాంగ్
విడుదల
చేసిన
తర్వాత
ఒక
మురారి
బావ
అనే
పాట
విడుదల
చేయాలని
సినిమా
యూనిట్
భావించింది.
అయితే
ఇప్పుడు
ప్రమోషన్
స్ట్రాటజీ
మార్చుకున్న
నేపథ్యంలో
మురారి
బావ
స్థానంలో
సర్కారు
వారి
పాట
టైటిల్
సాంగ్
విడుదల
చేశారు.
దాని
తర్వాత
అయినా
ఆ
సాంగ్
విడుదల
చేస్తారా
అంటే
ట్రైలర్
అలాగే
ఒక
మాస్
సాంగ్
విడుదల
చేయడానికి
రంగం
సిద్ధం
చేస్తున్నారు.
అలా
మురారి
బావ
అనే
సాంగ్
వెనక్కి
వెళుతూ
వెళుతూ
వచ్చింది.
రెండు కోట్ల రూపాయలు
తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు అసలు పూర్తిగా ఆ పాటను తొలగించాలని సర్కారు వారి యూనిట్ భావిస్తోందని తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారం మేరకు సర్కారు వారి పాట యూనిట్ మురారి బావ అనే సాంగ్ చిత్రీకరించడం కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
కరెక్ట్ ప్లేస్ దొరకకపోతే
అయితే
ఇప్పుడు
ఈ
సినిమాలో
ఆ
పాటలు
పెట్టాలా?
వద్దా?
అనే
విషయం
మీద
చర్చలు
జరుగుతున్నాయని
తెలుస్తోంది.
ఈ
పాట
సినిమాలో
ఎక్కడ
పెడితే
సూట్
అవుతుంది
అని
డైరెక్షన్
టీమ్
ఇప్పుడు
పెద్ద
ఎత్తున
ఆలోచిస్తున్నట్లు
సమాచారం.
ఒక
వేళ
సాంగ్
ప్లేస్
మెంట్
కోసం
కరెక్ట్
ప్లేస్
దొరకకపోతే
కచ్చితంగా
ఈ
పాటను
పక్కన
పెట్టే
అవకాశాలు
కూడా
లేకపోలేదని
అంటున్నారు.