Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్ప్యాక్తో అతను.. హాట్ హాట్గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 3 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- Finance
మార్కెట్ మహా పతనం, ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు మటాష్
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్కూ హెచ్చరిక...
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏమో ఏమో ఏ గుండెల్లో.. ఆలోచింపజేసేలా ఎంత మంచివాడవురా ఫస్ట్ సింగిల్
పటాస్ చిత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ తన సత్తాను చాటుకున్న హీరో.. మళ్లీ ఆ రేంజ్లో హిట్ కొట్టలేకపోతున్నాడు. కొత్త ట్రై చేసిన నా నువ్వే, 118 కూడా విజయాన్ని తెచ్చి పెట్టలేకపోయాయి. తాజాగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎంత మంచివాడవురా' అంటూ పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది.
Here's the first song from the album of #Enthamanchivaadavura. Hope you all like it https://t.co/1kGK9MNtUf
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) December 8, 2019
ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ప్రమోషన్లలో భాగంగా మొదటి పాట 'ఏమో ఏమో ఏ గుండెల్లో'ను ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ చేశారు. ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. పరోపకారం, బంధాలు, బంధుత్వాలు అంటూ మంచి మాటలను చెప్పుకుంటూ సాగినా.. ఈ పాట అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటను ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించగా.. అందుకే పాటపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశాడు.

ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.