Just In
- 10 min ago
18 నెలల కాపురం.. ప్రెగ్నెన్సీ కూడా.. లాక్డౌన్లో ఆ కారణంగా డిప్రెషన్: నాగార్జున షాకింగ్ కామెంట్స్
- 1 hr ago
అక్కడి టాటూను పవన్ చూశారు.. ఆఫర్ చేయడంతో రెండు గంటలు: ఆ ఫోటోతో మేటర్ రివీల్ చేసిన అషు రెడ్డి
- 1 hr ago
ప్రియుడి పేరును బయట పెట్టిన యాంకర్ శ్రీముఖి: తన క్రష్ ఎవరో కూడా రివీల్ చేసిన రాములమ్మ
- 11 hrs ago
ఓ వైపు సాయి పల్లవి, మరోవైపు శేఖర్ కమ్ముల.. ఏదైనా నాగచైతన్యకు లాభమే!
Don't Miss!
- News
తండ్రి బాటకు భిన్నంగా: షర్మిల పార్టీ పేరు మారుతోందా?: రెండు కొత్త పేర్లు: ప్లేస్, డేట్ ఫిక్స్
- Sports
పిచ్ను నిందించడం, ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకోవడం మానేయండి! బ్యాటింగ్పై దృష్టిపెట్టండి: కేపీ
- Finance
సెంట్రల్ బ్యాంకు కొత్త MD & CEOగా తెలుగు వ్యక్తి
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఓ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక నష్టాన్ని భరించాలి...!
- Automobiles
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నల్లమల్ల కోసం సిద్ధ్ శ్రీరామ్.. మొదటిసారిగా అలా జానపద పాట!
ప్రస్తుతం సౌత్ ఇండియాలో సిధ్ శ్రీరామ్ హవా నడుస్తోంది. ఆయన పాడిన ప్రతీ పాట ఓ సెన్సేషన్ అవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. సిధ్ శ్రీరామ్ పాట పాడాడంటే చాలు సినిమాపై హైప్ అమాంతం పెరుగుతోంది. సంగీత ప్రపంచంలో సిధ్ శ్రీరామ్ ఇప్పుడు దూసుకుపోతోన్నాడు. అయితే ఇప్పుడు సిధ్ శ్రీరామ్ మొదటిసారిగా ఓ జానపద పాటను ఆలపించాడు.
భారతీయ సంగీతంతో పాటు పాప్ మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిధ్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ ఓ ఫోక్ సాంగ్ పాడాడు. 'నల్లమల'చిత్రంలో 'ఏమున్నావే పిల్లా ఏమున్నావే.. అందంతో
బంధించావే'' అంటూ సాగే అందమైన జానపదాన్ని అంతే అందంగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు. 'పి.ఆర్'సంగీతం అందిస్తూ తనే రాసిన పాట ఇది. సంగీతంతో పాటు సాహిత్యం కూడా అచ్చమైన జానపదాన్ని తలపించేలా ఉంది.

ఇక మెలోడీ సాంగ్స్ లో సిధ్ శ్రీరామ్ స్వరం ఎంత గొప్పగా అనిపించిందో ఈ జానపద గీతంలోనూ అంతే గొప్పగా ఉంది. మనకు ఫోక్ సాంగ్ అనగానే కొన్ని ప్రత్యేకమైన స్వరాలు
గుర్తొస్తాయి. అలాంటి వారికి మించిన స్థాయిలో తనదైన శైలి గానంతో అలరించాడు సిధ్ శ్రీరామ్. నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల చుట్టూ అల్లుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.