Don't Miss!
- News నామినేషన్ల పర్వంలో టీడీపీకి ఊహించని షాక్
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందరూ అదే అడుగుతున్నారు.. దానికీ ఓ టైమ్ వస్తుంది: అనుష్క రియాక్షన్ చూస్తే..
'సూపర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుష్క.. సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగిస్తూ సూపర్ సక్సెస్ సాధించింది. తెలుగు చిత్రసీమలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తన 15 సంవత్సరాల సినీ జర్నీ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో తన పెళ్లి విషయమై అనుష్క ఆసక్తికరంగా మాట్లాడింది. వివరాల్లోకి పోతే..
పదిహేనేళ్ల ప్రయాణం.. ప్రముఖులంతా హాజరు
2005 సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనుష్క.. తన 15 సంవత్సరాల వెండితెర ప్రయాణం పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆమె 15 ఇయర్స్ సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి, రాఘవేంద్ర రావు, పూరి జగన్నాథ్ సహా పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
దర్శకనిర్మాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు
ఈ
వేదికపై
మాట్లాడిన
అనుష్క..
పదిహేనేళ్ల
అనుభవం
తనపై
బాధ్యత
పెంచిందని
చెప్పింది.
తొలి
సినిమా
నుంచి
ఇప్పటిదాకా
తనకు
సినిమా
అవకాశం
ఇచ్చిన
దర్శకనిర్మాతలందరికీ
ప్రత్యేక
కృతజ్ఞతలు
తెలిపింది.
ఈ
జర్నీ
ఎంజాయ్
చేశానని
పేర్కొంది.
దానికీ ఓ టైమ్ వస్తుంది.. పెళ్లిపై అనుష్క రియాక్షన్
ఇకపోతే ఈ మధ్యకాలంలో అనుష్క పెళ్లి మ్యాటర్ నిత్యం చర్చల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క పెళ్లి ఖాయమైందని, వరుడు అతనే అంటూ పలువురి పేర్లు పెట్టి పెళ్లి వార్తలు రాసేస్తున్నారు గాసిప్ రాయుళ్లు. ఈ ఇస్సుపై సభ వేదికపైనే నోరు విప్పింది అనుష్క. అందరూ పెళ్లి గురించే అడుగుతున్నారని, తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, టైమ్ వస్తే అందరికీ తెలుస్తుందని చెప్పింది.
Recommended Video
అనుష్క నిశ్శబ్దం
ప్రస్తుతం
అనుష్క
'నిశ్శబ్దం'
సినిమాలో
నటిస్తోంది.
హేమంత్
మధుకర్
దర్శకత్వంలో
తెరకెక్కుతున్న
ఈ
సినిమాలో
మాధవన్,
షాలినీ
పాండే
ముఖ్యపాత్రలు
పోషిస్తున్నారు.
పీపుల్స్
మీడియా
ఫ్యాక్టరీ,
కోన
ఫిల్మ్
కార్పోరేషన్
పతాకాలు
సంయుక్తంగా
ఈ
సినిమాను
సమర్పిస్తున్నాయి.
సస్పెన్స్
థ్రిల్లర్గా
రాబోతున్న
ఈ
సినిమా
ఏప్రిల్
2న
విడుదల
కానుంది.