Don't Miss!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఈరోజుల్లో' అంతా బూతేనని సెన్సార్ కు ఫిర్యాదు
అలాగే సినిమా తీయడానికి ప్లానింగ్ ఉండాలి. బడ్జెట్ నియంత్రణలో ఉండే విధంగా మంచి సినిమాను నేను తీసి చూపిస్తానని అప్పుడు చెప్పాను. కుదర్లేదు. కానీ 'ఈరోజుల్లో' చూస్తే అప్పుడు నేను కలగన్న సినిమా ఇలాంటిదే అనిపించింది. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో నేను కూడా వెంటనే ఓ చిత్రాన్ని మొదలుపెట్టేయాలన్నంత ఉత్సాహం వచ్చింది అని చెప్పుకొచ్చారు. మూడు వారాల క్రితం విడుదలైన లో బడ్జెట్ చిత్రం 'ఈరోజుల్లో'కలెక్షన్స్ పరంగా ఘన విజయం సాధించింది.
దర్శకుడు మారుతి చెబుతూ " మొదటి నుంచీ భరద్వాజగారు ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. తక్కువ బడ్జెట్తో సినిమా తీశామని అంటున్నారు. మేం పాషన్తో సినిమా తీశాం. రోజుకు 18 గంటలు కష్టపడ్డాం. ఈ పరిశ్రమకు రాదల్చుకున్న వాళ్ళు ఎవరైనా ముందు దానికి సిద్ధపడాలి'' అన్నారు.
ఇక నిర్మాత ఎస్సేఎన్ మాట్లాడుతూ.. "సినిమా ఇంతటి విజయం సాధిస్తేగానీ పరిశ్రమ మావైపు తిరిగి చూడదని ముందే తెలుసు. అందుకే పెద్ద హిట్టు కొట్టాలనే కసిగా పనిచేశాం. తమ్మారెడ్డిగారి ప్రోత్సాహం మరువలేనిది'' అని అన్నారు. సినిమా విజయం పట్ల శ్రీ, రేష్మి, ఇతర నటీనటులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికే మారుతి కి బయిట నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అలాగే హీరో శ్రీనివాస్ కు ఎ ఫిల్మ్ బై అరవింద్ చిత్రం సీక్వెల్ లో హీరోగా ఎంపిక చేసారు.