twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి సన్మానించనున్న దర్శకుల సంఘం

    By Staff
    |

    ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్స్ అసోసియేషన్ స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరపడానికి ఆ సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సీనియర్ దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావును సత్కరించడానికి సమాయత్తమవుతున్నారు. ఈ విషయాన్ని దర్శకుల సంఘం అధ్యక్షుడు సాగర్ తెలిపాడు. ఈ మధ్యే ఈ సంఘం తమ కార్యకలాపాలను నూతనంగా నిర్మించిన భవనంలోకి మార్చారు. కాగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు మాత్రం ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలోని రామానాయుడు కళామండపంలో జరుగనున్నాయి. ఈ సందర్భంలో జరిగే దాసరి సన్మానోత్సవానికి 150 మందిపైగా దర్శకులు హాజరు కానున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X