For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
కథ కాపీ కొట్టారంటూ కంప్లైయింటు..
News
-Staff
By Staff
|
ఇక
తర్వాత
రాజేంద్ర
ప్రసాద్
హీరోగా
'ఏవండోయ్
శ్రీవారు'
పేరుతో
మరో
రిలీజ్
కాని
చిత్రాన్ని
ఈ
కథను
మధించి
తీసారు.
అప్పటి
కథా
చర్చల్లో
రచయితలు
రవి
కొలికల
పూడి,నంధ్యాల
రవణ
కుమార్
ఉన్నారు.
ఇక
ఇప్పుడా
కథ
మూడో
వెర్షన్
అయిన
అఆఇఈ
(అతడు
ఆమె
ఇంతలో
ఈమె)
మళ్ళీ
ట్రబుల్స్
లో
పడింది.
ఆ
మిగతా
చిత్రాలకి
పనిచేసిన
మూల
రచయితలు
ఈ
సారి
రైటర్స్
అశోసియేషన్
లోనూ,ఫిల్మ్
ఛాంబర్
లోనూ
ఆ
కథ
తమదే
అని
కంప్లైంటు
చేసారు.
ఇక
ఈ
చిత్రంలో
శ్రీకాంత్,మీరా
జాస్మిన్,సదా
హీరో
హీరోయిన్లుగా
చేస్తున్నారు.
ఇంకా
ఈ
కంప్లెయింటు
పై
ఏ
నిర్ణయిం
తీసుకోలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, September 5, 2008, 17:46 [IST]
Other articles published on Sep 5, 2008