Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆమెను 'యూజ్ అండ్ త్రో'
బాలీవుడ్ లోకి అనామకుడుగా ప్రవేశించిన అభిషేక్ అవస్తీకి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా నిలదొక్కుకునేందుకు తనకున్న పరిచయాలన్నిటినీ ఉపయోగించానని, వాటిని వాడుకుని నన్ను మోసం చేసాడు అంటోంది సెక్స్ బాంబ్ రాఖీ సావంత్. అతని కోసం రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డాను అని చెప్తోంది. అభిషేక్ అవస్ధీ కొద్ది నెలల క్రిందటి దాకా ఆమెకు బోయ్ ప్రెండ్. అయితే అనుకోని గొడవలతో వారిద్దరూ బ్రేక్-అప్ అయ్యారు. ఆ విషయం మీడియాతో చెపుతూ తన పిరచయాలతో బాలీవుడ్ లో ఇమేజ్ సంపాదించుకున్న అభిషేక్ మాత్రం తనను వదిలేసి శ్రధ్దాశర్మ అనే యువతితో డేటింగ్ ప్రారంభించాడని వాపోయింది. అయితే ఇందుకు కారణం తన తల్లితో పాటు అభిషేక్ తల్లి, వారి పనిమనిషి కారణమని చెప్పుకొచ్చింది. అందుకే నాలుగేళ్ళ పాటు కొనసాగిన తన ప్రేమాయణం పెళ్లి దాకా వెళ్ళకుండా ముగిసిందని చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూసే తనని ఇష్టపడే వారిని పెళ్ళాడాలని స్వయంవరం ఏర్పాటు చేసుకున్నానని వివరించింది.