For Daily Alerts
Don't Miss!
- News తారకరత్న భార్య బిగ్ ట్విస్ట్ ..ఆ పార్టీకే మద్దతంటూ ప్రకటన
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అచ్చిరెడ్డి కొడుకూ మొదలెట్టాడు
News
oi-Staff
By Staff
|
గతంలో కృష్ణారెడ్డితో అనేక సినిమాలు తీసిన అచ్చిరెడ్డి తాజాగా తన కుమారుడు నితీష్ ని పరిచయం చేస్తూ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. పి.బాలాజి అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం జూలై మూడు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే ఈ చిత్రానికి మనసా త్రుళ్ళిపడకే..అనే టైటిల్ డిసైడ్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ చిత్ర కథ కూడా టైటిల్ కి తగ్గట్లే టీనేజ్ కుర్రకారు..అలోచనలు..ప్రేమలు తిరుగుతుందని చెప్తున్నారు. ఇక అచ్చిరెడ్డి కొంతకాలంగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. తాజాగా ఈ బ్యానర్ లో తీసిన కిక్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: producer achi reddy sv krishna reddy son nitish hero balaji kick మనసా త్రుళ్ళిపడకే ఆర్ఆర్మూవీ మేకర్స్ కిక్ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి నితీష్ బాలాజి
Story first published: Monday, June 22, 2009, 11:43 [IST]
Other articles published on Jun 22, 2009