twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అచ్చిరెడ్డి కొడుకూ మొదలెట్టాడు

    By Staff
    |

    గతంలో కృష్ణారెడ్డితో అనేక సినిమాలు తీసిన అచ్చిరెడ్డి తాజాగా తన కుమారుడు నితీష్ ని పరిచయం చేస్తూ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. పి.బాలాజి అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం జూలై మూడు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే ఈ చిత్రానికి మనసా త్రుళ్ళిపడకే..అనే టైటిల్ డిసైడ్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ చిత్ర కథ కూడా టైటిల్ కి తగ్గట్లే టీనేజ్ కుర్రకారు..అలోచనలు..ప్రేమలు తిరుగుతుందని చెప్తున్నారు. ఇక అచ్చిరెడ్డి కొంతకాలంగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. తాజాగా ఈ బ్యానర్ లో తీసిన కిక్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X