For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అచ్చిరెడ్డి కొడుకూ మొదలెట్టాడు
News
oi-Staff
By Staff
|
గతంలో కృష్ణారెడ్డితో అనేక సినిమాలు తీసిన అచ్చిరెడ్డి తాజాగా తన కుమారుడు నితీష్ ని పరిచయం చేస్తూ ఓ చిత్రం నిర్మిస్తున్నారు. పి.బాలాజి అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం జూలై మూడు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అలాగే ఈ చిత్రానికి మనసా త్రుళ్ళిపడకే..అనే టైటిల్ డిసైడ్ చేసినట్లు సమాచారం. అలాగే ఈ చిత్ర కథ కూడా టైటిల్ కి తగ్గట్లే టీనేజ్ కుర్రకారు..అలోచనలు..ప్రేమలు తిరుగుతుందని చెప్తున్నారు. ఇక అచ్చిరెడ్డి కొంతకాలంగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ కి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. తాజాగా ఈ బ్యానర్ లో తీసిన కిక్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: producer achi reddy sv krishna reddy son nitish hero balaji kick మనసా త్రుళ్ళిపడకే ఆర్ఆర్మూవీ మేకర్స్ కిక్ కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి నితీష్ బాలాజి
Story first published: Monday, June 22, 2009, 11:43 [IST]
Other articles published on Jun 22, 2009