Don't Miss!
- News సీఎం, డీసీఎంకు కోర్టు సమన్లు, లోక్ సభ ఎన్నికల టైమ్ లో యువరాజుకు కోర్టు సమన్లు, అందుకే!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డోంట్ ట్రబుల్ హర్, గోడపై రంగనాథ్ సందేశం (ఫోటోస్)
హైదరాబాద్: విలక్షణ నటుడు రంగనాథ్ శనివారం ఆత్మహత్చ చేసుకున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లోనే ఉరివేసుకున్నారు. గోడ మీద 'డెస్టినీ' అని రాశారు. తన ఫ్రెండ్ దేవదాసుకు 'గుడ్ బై' అని మెసేజ్ పంపించారు.
అలాగే, ఆంధ్రా బ్యాంకులోఉన్న ఫిక్సెడ్ డిపాజిట్స్ మీనాక్షీకి ఇవ్వమని, డోంట్ ట్రబుల్ హర్ అని గోడ మీద రాశారు. మీనాక్షి చాలా కాలంగా రంగనాథ్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. ఇన్నాళ్లుగా తనకు సహాయంగా ఉన్న ఆమెకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా రాసినట్లు స్పష్టమవుతోంది.
రంగనాథ్ చాలా మంచి మనిషి, అని, తాను అటువంటి మంచి మనిషిని చూడలేదని పని మనిషి మీనాక్షి చెప్పింది. తాను మధ్యాహ్నం 12 గంటలకు రంగనాథ్ కూతురు ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంటి గడియ లోపలి నుంచి పెట్టి ఉందని, తలుపు తీయకపోవడంతో తాను రంగనాథ్ కూతురును, స్థానికులను పిలిచానని ఆమె చెప్పారు.
తలుపులు పగులగొట్టి చూసేసరికి రంగనాథ్ ఉరి వేసుకుని కనిపించారని, ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. తమ తండ్రి రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు అంటుండేవారని ఆయన కూతురు నీరజ చెప్పారు. తాము అందుకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆమె చెప్పారు.
స్లైడ్ షోలోఫోటోస్...
రంగనాథ్
విలక్షణ నటుడు రంగనాథ్ శనివారం ఆత్మహత్చ చేసుకున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లోనే ఉరివేసుకున్నారు.
గోడలపై సందేశం
ఆంధ్రా బ్యాంకులోఉన్న ఫిక్సెడ్ డిపాజిట్స్ మీనాక్షీకి ఇవ్వమని, డోంట్ ట్రబుల్ హర్ అని గోడ మీద రాశారు. మీనాక్షి చాలా కాలంగా రంగనాథ్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. ఇన్నాళ్లుగా తనకు సహాయంగా ఉన్న ఆమెకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా రాసినట్లు స్పష్టమవుతోంది.
మీనాక్షి
రంగనాథ్ చాలా మంచి మనిషి, అని, తాను అటువంటి మంచి మనిషిని చూడలేదని పని మనిషి మీనాక్షి చెప్పింది. తాను మధ్యాహ్నం 12 గంటలకు రంగనాథ్ కూతురు ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంటి గడియ లోపలి నుంచి పెట్టి ఉందని, తలుపు తీయకపోవడంతో తాను రంగనాథ్ కూతురును, స్థానికులను పిలిచానని ఆమె చెప్పారు.
నీరజ
తమ తండ్రి రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు అంటుండేవారని ఆయన కూతురు నీరజ చెప్పారు. తాము అందుకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆమె చెప్పారు.