Don't Miss!
- Sports Virat vs Gambhir: గంభీర్ వైపు కోపంగా చూసిన కోహ్లీ! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బ్రహ్మనందం ఒప్పుకోలేదు.. కిడ్నాప్కు ప్రయత్నించారు.. రమ్యశ్రీ
ప్రముఖ హాస్య నటులు బ్రహ్మనందం, బాబు మోహన్ తమ పక్కన ఒప్పుకోకపోవడం వల్ల దాదాపు పాతిక సినిమాలు చేజారయని ప్రముఖ శృంగార నటి రమ్యశ్రీ తెలిపారు.
ప్రముఖ హాస్య నటులు బ్రహ్మనందం, బాబు మోహన్ తమ పక్కన ఒప్పుకోకపోవడం వల్ల దాదాపు పాతిక సినిమాలు చేజారయని ప్రముఖ శృంగార నటి రమ్యశ్రీ తెలిపారు. వారు చెప్పారో లేదో కాని ఈ విషయాన్ని నిర్మాతలు తనతో చెప్పారని అన్నారు. నన్ను చూస్తారా ఆమెన చూస్తారా అని బ్రహ్మనందం అన్నట్టు అందుకే ఆయన ఒప్పుకోవడం లేదని నిర్మాతలు చెప్పారని యూట్యూబ్ చానెల్ యోయోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఫ్యామిలీ సర్కస్ షూటింగ్ ఒక సందర్భంగా 'దానికి ఎంత స్టైల్. ఒకడు అద్దం పట్టుకొనే వాడు.. ఒకడు కుర్చీ వేసేవాడు' అంటూ కోటా శ్రీనివాసరావు కూడా తనపై దుర్భాషలాడారని ఆమె తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయనను డైరెక్ట్ గా అడిగానని చెప్పారు.
హీరో వినోద్ కుమార్ తో అమ్మనా కోడలా చిత్రంలో నటిస్తున్నప్పుడు తనను కొందరు కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారని తెలిపారు. వారు ఎవరో తెలియదని చెప్పారు. అయితే శివాజీ రాజా, బాబుమోహన్ తదితరులు తనను కాపాడారని ఆమె తెలిపారు.