For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నందమూరి హీరోల మధ్య క్రాష్!
News
oi-Saraswathi N
By Sindhu
|
జూనియర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వినాయక్ తెరకెక్కించిన 'అదుర్స్" డిసెంబర్ 25న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దించడంకన్నా, ముందే రిలీజ్ చెయ్యడం బెటరన్న కోణంలో ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేసేందుకు నిర్మాత ప్లార్ చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య 'సింహా" సంక్రాతికి విడుదలవుతుండడంతో, నందమూరి హీరోల మధ్య క్రాష్ రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, జూనియర్ ఎన్టీఆర్ కి వున్న ఫాలోయింగ్, వినాయక్ కి కమర్షియల్ డైరెక్టర్ గా వున్న పేరు ప్రఖ్యాతులు వెరసి, సినిమాని వెయ్యికి పైగా ప్రింట్లతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారట నిర్మాత వల్లభనేని వంశీ. డిసెంబర్ మొదటి వారంలో 'అదుర్స్" ఆడియో విడుదల కానుంది. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ భారీ అంచనాలతో వున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అదుర్స్ జూనియర్ ఎన్టీఆర్ నయనతార వినాయక్ బాలయ్య సింహా వల్లభనేని వంశీ adurs jr ntr nayanatara v v vinayak balakrishna vallabhaneni vamsi
Story first published: Thursday, November 26, 2009, 18:17 [IST]
Other articles published on Nov 26, 2009