Don't Miss!
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అందానికే అందం నీవే సుందరి..(ఐశ్వర్యరాయ్ ఫోటోలు)
ముంబై : బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కాస్త లావెక్కిన ఐశ్వర్యరాయ్ క్రమక్రమంగా మళ్లీ సెక్సీ రూపును సంతరించుకుంటోంది. రోజు రోజుకు ఆమె మరింత హాట్గా, అందంగా, శృంగార దేవతలా మారుతోంది. ఐశ్వర్య తన బాడీ షేపులను సెక్సీగా మలుచుకునేందుకు ఎంతో కష్టపడింది. ఫిజిక్ను పర్ఫెక్ట్గా మార్చుకుంది.
సినిమాల్లోకి ఇంకా రీఎంట్రీ ఇవ్వక పోయనా...యాడ్ ఫిల్మ్, ఫోటో షూట్లు, పలు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ అయిపోయింది ఐష్. త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఐశ్వర్యరాయ్, మరోసారి భర్త అభిషేక్ బచ్చన్తో కలిసి నటించబోతోంది.
ఓబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఐశ్వర్యరాయ్ హాట్ అండ్ సెక్సీ లుక్తో ఉన్న ఫోటోలతో పాటు, ఆమె రీ ఎంట్రీ సినిమా వివరాలు స్లైడ్షోలో చూద్దాం....
ఐశ్వర్యరాయ్
అందాల
తార
ఐశ్వర్యరాయ్
చివరి
సారిగా
2010లో
వచ్చిన
‘గుజారిష్'
చిత్రంలో
కనిపించింది.
ఆ
తర్వాత
గర్భం
దాల్చడం,
ఆరాధ్యకు
జన్మనివడం....అప్పటి
నుంచి
తన
సమయాన్ని
పూర్తిగా
కూతురు
సంరక్షణ
కోసమే
కేటాయించడం
తెలిసిందే.
ఈ
క్రమంలో
సినిమాలకు
పూర్తిగా
దూరమైందనే
చెప్పాలి.
ఐష్ రీ ఎంట్రీ
ఐశ్వర్యరాయ్
మళ్లీ
సినిమాల్లోకి
రీఎంట్రీ
ఎప్పుడు
ఇస్తుందోనని
ఎదురు
చూస్తున్న
అభిమానులకు
తాజాగా
ఓ
గుడ్
న్యూస్
అందుతోంది.
త్వరలో
ఐశ్వర్యరాయ్
సినిమాల్లోకి
రీఎంట్రీ
ఇవ్వబోతోంది.
ఇక్కడ
ఆసక్తికర
విషయం
ఏమిటంటే
తన
భర్త
అభిషేక్
బచ్చన్తో
నటించబోతోంది.
వెండి
తెరపై
కూడా
వీరు
భార్యభర్తలుగా
నటించబోతున్నారు.
సినిమా వివరాలు
‘హ్యాపీ
యూనివర్శరీ'
పేరుతో
తెరకెక్కే
ఈచిత్రానికి
యాడ్
ఫిల్మ్
మేకర్గా
ప్రసిద్ధి
గాంచిన
ప్రహ్లాద్
కక్కర్
దర్శకత్వం
వహించనున్నారు.
గౌరంగ్
దోషి
నిర్మాత.
ఈ
చిత్ర
వివరాలను
వెల్లడిస్తూ
నిర్మాత
గౌరంగ్
దోషి
ప్రకటన
విడుదల
చేసారు.
వైవాహిక
జీవితం
నేపథ్యంలో
ఈ
చిత్రం
సాగుతుంది.
2014లో
సినిమా
ప్రారంభం
కానుంది.
ప్రహ్లాద్ కక్కర్ దర్శకత్వంలో
నిర్మాత
గౌరంగ్
దోషి
స్వయంగా
ఈ
చిత్ర
కథను
రెడీ
చేసారు.
ఆయన
మాట్లాడుతూ...‘యాడ్
ఫిల్మ్
ప్రపంచంలో
ప్రహ్లాద్
కక్కర్
తిరుగులేని
దర్శకుడు.
ఆయన
ఇప్పటి
వరకు
60
సినిమా
కథలను
తిరస్కరించారు.
అన్ని
వదులుకున్న
ఆయనకు
నేను
చెప్పిన
కథ
బాగా
నచ్చి
చేయడానికి
ఒప్పుకున్నారు'
అని
తెలిపారు.
ఐష్-అభి గ్రీన్ సిగ్నల్
ఐశ్వర్యరాయ్,
అభిషేక్లకు
కూడా
కథ
ఎంతగానో
నచ్చింది.
కథ
ఎంతో
అద్భుతంగా
ఉంది
కాబట్టి
వీరి
కాంబినేషన్
సాధ్యమైంది.
ఐష్-అభి
ఈ
సినిమాలో
కూడా
భార్య
భర్తలుగా
నటిస్తారు'
అని
తెలిపారు.