Just In
- 25 min ago
అన్ని భాషల్లోకి వెళ్లనున్న ప్లే బ్యాక్.. రియల్ సక్సెస్ అంటే ఇదే!
- 42 min ago
తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్లి: లుంగీలో పెళ్లి కొడుకు దర్శనం.. సీక్రెట్ రివీల్ చేసిన శ్రీదేవి కూతురు
- 59 min ago
బెడ్కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 1 hr ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
Don't Miss!
- Finance
దిగొస్తోన్న సోనా.. ఆగస్ట్లో 50 వేల పైచిలుకు.. మార్చిలో 43 వేలు
- News
దీదీకి షాక్ .. బెంగాల్ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరిన టీఎంసీ మాజీ ఎంపి దినేష్ త్రివేది
- Sports
India vs England: వణికిస్తున్న అశ్విన్, అక్షర్.. పెవిలియన్కు ఇంగ్లండ్ బ్యాట్స్మన్!
- Automobiles
కార్లలో ఇకపై ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్బ్యాగ్ కూడా తప్పనిసరి: కేంద్రం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వేరు వేరు రంగాల్లో దిగ్గజాలు.. ఓకే ఫ్రేమ్లో ఆ ఇద్దరూ.. వైరల్ పిక్
అన్ని రంగాల్లోనూ దిగ్గజాలు ఉంటారు. తమ తమ టాలెంట్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే గాక, అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకుంటారు కొందరు. ఆ కోవలోకే వస్తారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, టీం ఇండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఆ ఇద్దరూ ఇప్పుడు ఓకే ఫ్రేమ్లో కనిపించడంతో ఈ పిక్ నెట్టింట వైరల్గా మారింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కలిసి సరదాగా కాసేపు ముచ్చటించారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆయన 'భారత్లో సినిమా, క్రికెట్ రెండూ ఒకే మతం' అని ట్యాగ్ చేశారు. దీంతో ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫొటో చూసిన అభిమానులు వేల సంఖ్యలో లైకులు కొడుతూ రీట్వీట్లు చేస్తున్నారు.

ఇలా ఒకే ఫ్రేమ్లో ఇద్దరు దిగ్గజాలను చూడటం సంతోషంగా ఉందని ఎంఎస్ ధోనీ, అజయ్ దేవ్గణ్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ పోస్టుకు ఇప్పటికే 46,000 లైక్లు వచ్చాయి. అలాగే 9.4 వేల మంది రీట్వీట్లు చేసారు. మరికొందరు వీరిద్దరిపై జోకులతో కూడిన మీమ్స్ను పోస్ట్ చేస్తున్నారు. అజయ్ దేవగణ్ కథానాయకుడిగా నటించిన చారిత్రక చిత్రం 'తన్హాజీ: ది అన్సంగ్ వారియర్' ఈ రోజు విదలయింది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ధోనీని అజయ్ దేవగణ్ కలిశారు.
కాగా అజయ్ దేవగణ్ చేసిన ఈ పోస్టుపై మరో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి స్పందించారు. 'కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్. ఫొటోలో ఇద్దరు చించేశారు' అని పేర్కొన్నారు. అజయ్ దేవగణ్ చారిత్రక చిత్రం 'తన్హాజీ: ది అన్సంగ్ వారియర్'. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. కాజోల్, శరద్ కేల్కర్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Cricket and Films ... the uniting religion of our country @msdhoni pic.twitter.com/yMlEBKZk63
— Ajay Devgn (@ajaydevgn) January 9, 2020