Don't Miss!
- News కాంగ్రెస్ పార్టీ 8వ జాబితా విడుదల: తెలంగాణ నుంచి అభ్యర్థులు వీరే
- Sports SRH vs MI: మలుపు తిప్పిన కమిన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
షూటింగులో ప్రమాదం... హీరో అజిత్కి తీవ్రగాయాలు
యూనిట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.... యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అజిత్ ఒక కారు నుంచి మరో కారులోకి దూకే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో ఆయన కుడి కాలుకు తీవ్రమైన గాయం అయింది. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి షూటింగ్ నిలిపి వేసారు.
దాదాపు రెండు నెలలుగా ఈచిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగులో నయనతార, తాప్సి, ఆర్య, సుమన్ రంగనాథ్, అతుల్ కులకర్ణి, మహేష్ మంజ్రేకర్ తదితరులు పాలు పంచుకుంటున్నారు. అజిత్ కోలుకున్న తర్వాత తిరిగి షూటింగులో పాల్గొననున్నాడు.
అజిత్ తర్వలో 'దరువు' దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నట్లు తెలుస్తోంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు.