Don't Miss!
- News పోటీ నుంచి తప్పుకున్న శ్రీరాములు భార్య, రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి, వార్ వన్ సైడ్ కాదు, పోటీ !
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
షూటింగులో ప్రమాదం... హీరో అజిత్కి తీవ్రగాయాలు
యూనిట్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.... యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తుండగా అజిత్ ఒక కారు నుంచి మరో కారులోకి దూకే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో ఆయన కుడి కాలుకు తీవ్రమైన గాయం అయింది. వెంటనే ఆయనకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి షూటింగ్ నిలిపి వేసారు.
దాదాపు రెండు నెలలుగా ఈచిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ఈ చిత్రం షూటింగులో నయనతార, తాప్సి, ఆర్య, సుమన్ రంగనాథ్, అతుల్ కులకర్ణి, మహేష్ మంజ్రేకర్ తదితరులు పాలు పంచుకుంటున్నారు. అజిత్ కోలుకున్న తర్వాత తిరిగి షూటింగులో పాల్గొననున్నాడు.
అజిత్ తర్వలో 'దరువు' దర్శకుడు శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయున్నట్లు తెలుస్తోంది. విజయ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శౌర్యం' చిత్రంతో దర్శకత్వం వైపు అడుగులు వేసిన కెమెరామెన్ శివ. అంతకు ముందు ఛాయాగ్రాహకుడిగా 'శ్రీరామ్', 'నేనున్నాను' లాంటి చిత్రాలకు పని చేశారు.