For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆకాశమంత దర్శకుడితో నాగార్జున
News
oi-Staff
By Staff
|
నూతన దర్శకులను ప్రోత్సహించే హీరోల్లో నాగార్జున ముందుంటారు. ఔత్సాహిక దర్శకులకు ఆయనొక వరం. ఈనారి తెలుగులో ఓ తమిళ దర్శకుడికి అవకాశమిస్తున్నారు. ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన తమిళ చిత్రం 'అభియం నానమ్" తెలుగులో 'ఆకాశమంత" చిత్రంగా విడుదలైంది. ఈ చిత్రాన్ని తమిళంలో ప్రకాష్ రాజ్ నిర్మించగా తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. దీనికి దర్శకత్వం వహించిన రాధామోహన్ నాగార్జున చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడని తెలిసింది.
తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. స్ర్కిప్ట్ కు ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో రాధామోహన్ ఉన్నాడు. నాగార్జున ప్రస్తుతం కామాక్షీ మూవీస్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే రాధామోహన్ డైరెక్ట్ చేసే చిత్రం తెరపైకి రానుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: radhamohan akkineni nagarjuna akashamantha prakash raj trisha abhiyam nanam dil raju రాధామోహన్ నాగార్జున ప్రకాష్ రాజ్ త్రిష అభియం నానమ్ ఆకాశమంత దిల్ రాజు
Story first published: Tuesday, August 18, 2009, 17:26 [IST]
Other articles published on Aug 18, 2009