Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అఖిల్ 5: మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సురేందర్ రెడ్డి
అక్కినేని యువ హీరో అఖిల్ మొదట మూడు సినిమాలు ఎంతో కాన్ఫిడెన్స్ గా చేసినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు ఏ మాత్రం క్లిక్కవ్వలేదు. నాగార్జున, నాగ చైతన్య తరహాలోనే మొదటి అడుగుల్లో అపజయాలు ఎదుర్కొంటున్న అఖిల్ నాన్న లాగే శివ స్టైల్ లో ట్రెండ్ సెట్ చేయాలని చాలా కష్టపడుతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.
ఎద అందాలతో మరింత హాట్గా తేజస్వి మదివాడ.. అదిరిపోయేలా శృంగారం ఒలకబోస్తూ..
పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో తెలియాదు గాని అఖిల్ తన ఆశలన్నిటిని 5వ సినిమా ఏజెంట్ పైనే పెట్టుకున్నాడు. సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న ఆ సినిమా నెవర్ బిఫోర్ అనేక ఉంటుందని ఫస్ట్ లుక్కుతోనే అర్థమైపోయింది.
ఇక సినిమా స్క్రిప్ట్ విషయంలో ఇటీవల కొన్ని అనుమానాలు రాగా సురేంధర్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మళ్ళీ మొదటి నుంచి స్క్రిప్ట్ రెడీ చేసేందుకు సిద్ధమయ్యాడట. ఎక్కడా కూడా ప్రేక్షకులను బోర్ కొట్టించకుండా స్క్రిప్ట్ ను రీ రైట్ చేస్తున్నట్లు టాక్ అయితే గట్టిగానే వస్తోంది. ఒకవేళ ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా వెంటనే షూటింగ్ అయితే స్టార్ట్ కాకపోవచ్చు. స్క్రిప్ట్ కోసం మరో మూడు నెలల సమయం తీసుకొని తన రైటర్స్ తో ప్లాన్ మొదటి నుంచి సెట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. మరి ఆ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.