Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తాతయ్య ని చాలా మిస్ అవుతున్నా...వచ్చేస్తున్నా
హైదరాబాద్: తాము ఆరు నెలలుగా పడ్డ కష్టాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని అఖిల్ అన్నారు. అభిమానులను కలిసి తన అనుభవాలు పంచుకునేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. తాతయ్యను చాలా మిస్ అవుతున్నామని, ఆయన ఎల్లపుడూ మనతోనే ఉంటారని అఖిల్ తన మనసులో మాటను పంచుకున్నారు.
Lots
of
exciting
stuff
and
lots
of
people
working
very
hard
to
entertain
you
while
your
at
the
event.
Missing
my
grandfather
a
lot
but......
—
Akhil
Akkineni
(@AkhilAkkineni8)
September
16,
2015
అక్కినేని
అఖిల్ను
హీరోగా
వెండి
తెరకు
పరిచయం
చేస్తూ
తెరకెక్కుతున్న
చిత్రం
'అఖిల్'.
ఈ
చిత్రాన్ని
ప్రముఖ
నటుడు
నితిన్
నిర్మిస్తున్న
సంగతి
తెలిసిందే.
ఈ
సినిమా
పాటలను
ఈ
నెల
20న
విడుదల
చేయనున్నట్లు
అఖిల్
సోషల్
మీడియా
ద్వారా
వెల్లడించాడు.
ఆయనేం
ట్వీట్
చేసారో
ఇక్కడ
చూడండి.
I
know
he
is
with
us
no
matter
what.
See
you
soon
!!!
#ANRliveson
#akhilaudiolaunch
—
Akhil
Akkineni
(@AkhilAkkineni8)
September
16,
2015
ఇకరెండు వారాల షూటింగ్ నిమిత్తం ఆస్ట్రేలియా వెళ్లిన చిత్ర యూనిట్ నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా చిత్రం ఆడియో విడుదల తేదీని అఖిల్ ప్రకటించారు.ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్ రూబెన్స్, థమన్ సంయుక్తంగా ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.
Hey
guys.
4
days
to
go
and
we
shall
meet
again.
Can't
wait
to
see
you
all
and
share
what
we
have
worked
hard
for
over
the
past
6
months
—
Akhil
Akkineni
(@AkhilAkkineni8)
September
16,
2015
మరిన్ని విశేషాలు
అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమవుతున్న 'అఖిల్' చిత్రం టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ టీజర్ను విడుదల చేశారు. యూట్యూబ్లో ఒక్కరోజులోనే ఈ టీజర్ 5 లక్షల వ్యూస్ సాధించి దూసుకుపోతోంది. ఈ మేరకు నితిన్ చాలా ఆనందంగా ఉన్నాడు.
అలాగే
ఈ
టీజర్
కు
అంతటా
మంచి
అప్లాజ్
వచ్చింది.
వి.వి.
వినాయక్
దర్శకత్వం
వహిస్తున్న
ఈ
చిత్రాన్ని
శ్రేష్ఠ్
మూవీస్
పతాకంపై
నితిన్
నిర్మిస్తున్నారు.
ఈ
టీజర్
ని
ఇక్కడ
చూడవచ్చు.
'అఖిల్' ఫస్ట్లుక్ పోస్టర్ను చిత్రం యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ద్వారా అఖిల్ తో పాటు సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. మరో యువ హీరో నితిన్ తండ్రిసుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ - ఎస్ఎస్ తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇక అక్కినేని అఖిల్ తాజా చిత్రం విశేషాలు ..ట్విట్టర్ సాక్షిగా...ఎప్పటికప్పుడు అభిమానులకు చేరుతూనే ఉన్నాయి. సినిమా షూటింగ్ మొదలైంది మొదలు ఎక్కడెక్కడ ఏమేమి చిత్రీకరిస్తున్నారో అఖిల్ సోషల్ మీడియా ద్వారా వివరిస్తూనే ఉన్నాడు.
ఓల్డ్ సిటీలో షూటింగ్ ముచ్చట్లు, ఆ మధ్య స్పెయిన్ లో జరిగిన షూటింగ్ వివరాలు కూడా అభిమానులకు తెలిపాడు. అయితే ఇటీవల థాయ్ లాండ్ కు ప్రయాణం అయిన అఖిల్ త్వరలోనే వీడియో ఒకటి విడుదల చేస్తానంటూ ఫ్యాన్స్ కు మాట ఇచ్చాడు. అఖిల్ ఇచ్చిన మాటను చిత్ర నిర్మాత నితిన్ నిలబెట్టుకుంటూ మేకింగ్ వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అధికారికంగా చిత్ర నిర్మాత నితిన్ విడుదల చేసిన వీడియోతో ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థమైంది! స్పెయిన్ వీధుల్లో చిత్రీకరించిన ఛేజింగ్ సీన్ లో అఖిల్... ఎంతో రిస్క్ తీసుకుని నటించాడు. అంతేకాదు... ఇటు యూనిట్ సభ్యులతో పాటు... అటు దర్శకుడు వీవీ వినాయక్ తోనూ సూపర్ అనిపించుకున్నాడు.
యాక్షన్ సీన్లు మాత్రమే కాదు...డాన్స్ విషయంలో అఖిల్ కేక పెట్టించబోతున్నాడు. టాలీవుడ్లో అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య మాత్రం తమ పోటీ స్టార్లతో పోలిస్తే డాన్స్ విషయంలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నారు. అయితే అఖిల్ అక్కినేని మాత్రం డాన్స్ విషయంలో ఇరగదీస్తుండటంపై ప్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో అఖిల్ డాన్స్ స్టెప్పులు వేసిన వీడియో ఆ మధ్య లీకైంది కూడా.
శ్రేష్ఠ్ మూవీస్ బేనర్లో యాక్టర్ నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ అక్కినేని, సాయేషా సైగల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, మహేష్ మంజ్రేకర్, వెన్నెల కిషోర్, సప్తగిరితోపాటు మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: కోన వెంకట్, సినిమాటోగ్రఫీ: అమోల్రాథోడ్, ఎడిటింగ్: గౌతంరాజు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్.