షారుక్ వ్యాఖ్యలపై ప్రశ్న: మీడియా మైకులను తోసేసిన నాగార్జున

By Bojja Kumar

హైదరాబాద్: దేశంలో మత అసహనం పెరుగుతోందన్న వ్యాఖ్యలపై స్పందించేందుకు నాగార్జున నిరాకరించారు. ఈ విషయమై ఆయన్ను మీడియా వారు ప్రశ్నించగా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడని ఆయన మీడియా మైకులను తోసుకుంటూ వెళ్లిపోయారు.

షారూక్‌ ఖాన్‌ నిన్న తన 50వ పుట్టిన రోజువేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో పెరుగుతున్న 'మతపరమైన అసహనం'పై మాట్లాడారు. ఈ విషయంలో రచయితలు అవార్డులు వెనక్కి ఇవ్వడాన్ని ఆయన స్వాగతించారు.

Akkineni Nagarjuna Pushes Media

ఈ నేపథ్యంలో మీడియాకు తారసపడ్డ నాగార్జునను ఈ విషయమై స్పందించాలని కోరగా.... మత అసహనంపై మాట్లాడేందుకు నాగార్జున నిరాకరించారు. సున్నితమైన అంశం కావడం, తాను ఏం మాట్లాడినా మళ్లీ అదో పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉండటంతో నాగార్జున నిరాకరించినట్లు స్పష్టం అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X