For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పులి జడుసుకొన్నది, ఖలేజా ఖతం అయింది..మరి బృందావనం....!?
News
oi-Saraswathi N
By Sindhu
|
ఇటీవల విడుదలైన 'పులి", నిన్న విడుదలైన 'ఖలేజా" ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు ఎన్టీఆర్ పైనే ఉందని పరిశీలకులు అంటున్నారు. జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'బృందావనం"అక్టోబర్ 14వ తారీఖున విడుదల కానుంది. ఈ సినిమా కనుక ఘన విజయం సొంతం చేసుకుంటే జూ ఎన్టీఆర్ కి తిరుగులేదని చిత్ర పరిశ్రమ అంటోంది. దానికి కారణం 'అదుర్స్".ఈ యేడాది జనవరిలో విడుదలైన 'అదుర్స్" విజయం సాధించడమే. ఇప్పుడు 'బృందావనం" కూడ సక్సెస్ సాధిస్తే ఒకే యేడాది ఎన్టీఆర్ రెండు హిట్లు ఇచ్చినట్టు అవుతుంది. నేటితరం హీరోల్లో ఒక యేడాదికి రెండు సినిమాలు చేయడమే అరుదు అయిపోయింది. అలాంటిది ఏకంగా రెండు హిట్లు ఇస్తే ఆ పరంగా ఎన్టీఆర్ రికార్డు సాధించినట్టేనని చెప్పొచ్చు..
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: జూ ఎన్టీఆర్ మహేష్ బాబు ఖలేజా పులి పవన్ కళ్యాణ్ బృందావనం అదుర్స్ jr ntr mahesh babu khaleja puli pawan kalyan brindavanam
Story first published: Friday, October 8, 2010, 17:01 [IST]
Other articles published on Oct 8, 2010