For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఆరోజు ఉంటాది అసలైన రచ్చ..: రంగస్థలంపై కొత్త అప్ డేట్!
News
oi-Mittapalli Srinivas
|
రాంచరణ్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రంగస్థలం' ప్రీ-రిలీజ్ వేడుకులకు అంతా సిద్దమైంది. మార్చి 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు విశాఖ సాగరతీరంలో ఈ వేడుక జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానుండటం విశేషం.
అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు, వైజాగ్ చిరంజీవి యువత అధ్యక్షుడు పీతల గోవింద్ ఈ విషయాలను వెల్లడించారు. ఈ మేరకు బుధవారం వైజాగ్ లోని ఓ హోటల్లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రీ-రిలీజ్ వేడుకకు భారీ ఎత్తున అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరవుతారని చెప్పారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ramcharan tej ramcharan rangasthalam 1985 rangasthalam sukumar vizag chiranjeevi samantha akkineni రాంచరణ్ తేజ్ రాంచరణ్ చిరంజీవి సుకుమార్ రంగస్థలం సమంత వైజాగ్ ప్రీరిలీజ్
English summary
On March 18, Ramcharan's Rangasthalam movie pre release function is planned in Vizag. Chiranjeevi fans are conducted a meeting on Wednesday to discuss about the arrangements