twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఆయనకి ఐదుగురు' అంటున్నారు

    By Srikanya
    |

    గతంలో జగపతి బాబు హీరోగా 'ఆయనకి ఇద్దరు' చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. మరి ఆ స్పూర్తితో కథ అల్లుకున్నారో ఏమో కానీ త్వరలో 'ఆయనకి ఐదుగురు' టైటిల్ తో ఓ చిత్రం రాబోతోంది. ఈ చిత్రం లోగోని హీరో 'అల్లరి' నరేష్ ఆవిష్కరించారు. ఏవన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ రణదీప్ హీరోగా, సదా, రీమాసేన్, దివ్యదత్తా, కల్పన, సోనాలి కులకర్ణి, రీతూపర్ణ ఘోష్ హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భాష్యం శ్రీనివాస్ పరిచయమవుతున్నారు.

    ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే...ఈ సినిమా కథ ఫైవ్‌స్టార్ హోటల్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఆ హోటల్‌లో ఛెఫ్‌గా పనిచేసే రణదీప్, రిసెప్షెనిస్ట్ సదా, ఆ హోటల్ రెగ్యులర్ కష్టమర్ సోనాలి కులకర్ణి, లైబ్రరీ ఇన్‌ఛార్జి రీతుపర్ణ ఘోష్, హీరో అపార్ట్‌మెంట్ పక్క పోర్షన్‌లో ఉండే దివ్యదత్తా, ఇంటర్ విద్యార్థిని రీమాసేన్... ఈ పాత్రల చుట్టూ చిత్రకథ నడుస్తుంది. జీవితాన్ని సరదాగా గడపాలని, తనకు నచ్చిన యువతులతో పరిచయం చేసుకుని, స్నేహం పెంచుకుని వారితో ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వం కలిగిన యువకుని కథ ఇది.

    English summary
    Allari Naresh launched the logo of Sada’s new movie Aayanaki Aiduguru .This movie is directed by Bhasyam Srinivas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X