For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
- Finance Elon Musk: ఎలోన్ మస్క్ పర్యటన వాయిదా..ఎందుకంటే..!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
అల్లు అరవింద్ ను కలవరపెడుతున్న ప్రిన్స్ మహేష్ బాబు
News
oi-Kuladeep
By Kuladeep
|
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ లో వస్తున్న క్రే(లే)జీ చిత్రం ఖలేజా. అనుష్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే 30కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత ఈ సినిమా తనని ఏ బస్టాప్ ప్లాట్ ఫార్మ్ కు చేరుస్తుందోనని భయపడుతుంటే త్రివిక్రమ్ మాత్రం మరో 20 కోట్లు వుంటే కానీ సినిమా పూర్తవదని చెప్పాడట. దీంతో ఇక సినిమాను నిలిపేస్తే మంచిదని నిర్మత రమేష్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ సినిమా హక్కులను 32కోట్లు పెట్టి కొన్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ విషయమై కలవరపడుతున్నాడట. అంతే కాదు ఈ విషయమై ఆయన మహేష్ బాబును ప్రశ్నించాలనుకుంటున్నారట. అయినా మహేష్ చాలా సూపరండీ బాబూ మాస్టర్ మైండ్ నే కలవరపెడుతున్నాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు అల్లు అరవింద్ అనుష్క ఖలేజా త్రివిక్రమ్ శ్రీనివాస్ సింగనమల రమేష్ mahesh babu allu aravind anushka trivikram srinivas singanamala ramesh kaleja
Story first published: Thursday, March 11, 2010, 12:26 [IST]
Other articles published on Mar 11, 2010