twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అరవింద్ ను కలవరపెడుతున్న ప్రిన్స్ మహేష్ బాబు

    By Kuladeep
    |

    టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ లో వస్తున్న క్రే(లే)జీ చిత్రం ఖలేజా. అనుష్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే 30కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత ఈ సినిమా తనని ఏ బస్టాప్ ప్లాట్ ఫార్మ్ కు చేరుస్తుందోనని భయపడుతుంటే త్రివిక్రమ్ మాత్రం మరో 20 కోట్లు వుంటే కానీ సినిమా పూర్తవదని చెప్పాడట. దీంతో ఇక సినిమాను నిలిపేస్తే మంచిదని నిర్మత రమేష్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

    దీంతో ఈ సినిమా హక్కులను 32కోట్లు పెట్టి కొన్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ విషయమై కలవరపడుతున్నాడట. అంతే కాదు ఈ విషయమై ఆయన మహేష్ బాబును ప్రశ్నించాలనుకుంటున్నారట. అయినా మహేష్ చాలా సూపరండీ బాబూ మాస్టర్ మైండ్ నే కలవరపెడుతున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X