అల్లు అరవింద్ ను కలవరపెడుతున్న ప్రిన్స్ మహేష్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ లో వస్తున్న క్రే(లే)జీ చిత్రం ఖలేజా. అనుష్క కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే 30కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత ఈ సినిమా తనని ఏ బస్టాప్ ప్లాట్ ఫార్మ్ కు చేరుస్తుందోనని భయపడుతుంటే త్రివిక్రమ్ మాత్రం మరో 20 కోట్లు వుంటే కానీ సినిమా పూర్తవదని చెప్పాడట. దీంతో ఇక సినిమాను నిలిపేస్తే మంచిదని నిర్మత రమేష్ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ సినిమా హక్కులను 32కోట్లు పెట్టి కొన్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ విషయమై కలవరపడుతున్నాడట. అంతే కాదు ఈ విషయమై ఆయన మహేష్ బాబును ప్రశ్నించాలనుకుంటున్నారట. అయినా మహేష్ చాలా సూపరండీ బాబూ మాస్టర్ మైండ్ నే కలవరపెడుతున్నాడు.
More from Filmibeat
మహేష్ బాబు అల్లు అరవింద్ అనుష్క ఖలేజా త్రివిక్రమ్ శ్రీనివాస్ సింగనమల రమేష్ mahesh babu allu aravind anushka trivikram srinivas singanamala ramesh kaleja


Click it and Unblock the Notifications











