twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్రాఫిక్స్‌తో సిద్ధమవుతున్న వరుడు

    By Sindhu
    |

    అల్లు అర్జున్‌ హీరోగా వస్తున్న తాజా చిత్రం 'వరుడు' షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్‌ వాడుతున్నారు. సత్యం నిపునా అనే కంప్యూటర్‌ సంస్థ దీనికి సంబంధించిన గ్రాఫిక్స్‌ రూపొందించనుంది. దీనికోసం 2.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు వినికిడి. విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని చూసిన వారికి ఓ సరికొత్త అనుభూతి నివ్వాలనేది దర్శకనిర్మాతల ప్లాన్‌.

    యూనివర్సల్‌ మీడియాపై డివివి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ్‌ హీరో ఆర్య ఇందులో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సరికొత్త తార పరిచయం కాబోతుంది. చిత్రాన్ని మార్చి 26 విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X