For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
జన్మజన్మల కథ.. ఒక్క క్షణం.. అల్లు శిరీష్
News
oi-Rajababu
By Rajababu
|
Recommended Video
నేను
అందరిలా
చెప్పట్లేదు...!
వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ఒక్క క్షణం. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో వీఐ ఆనంద్ సక్సెస్ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టిజర్ ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, చోట కే ప్రసాద్, రచయిత అబ్బూరి రవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ఈ కథ చాలా కొత్త పాయింట్. గత జన్మలకు ఈ జన్మకు లింక్ చేస్తూ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంగా సినిమా సాగుతుంది. కానీ అందరికి నచ్చేవిధంగా మంచి పాటలు, ఫైట్స్ ఉంటాయి. ఈ సినిమా చాలా ఖర్చుతో భారీగా రూపొందిస్తున్నాం. తప్పకుండా అందరికి నచ్చుతుంది అని అన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Allu Shirish's latest movie Okka Kshanam. Surabhi and Seerat Kapoor are lead pair to Allu Shirish. This movies teaser launched at prasad labs of Hyderabad. In this event, Allu Shirish revealed about the story of Okka Kshanam.
Story first published: Monday, December 4, 2017, 15:09 [IST]
Other articles published on Dec 4, 2017