Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అది మెగా హీరోలకు మాత్రమే సాధ్యం అంటున్న అల్లు శిరీష్...!
బద్రినాథ్ సినిమాలో ఉన్నవీ, లేనివీ చెప్పుకుని, గత నెల రోజులుగా సినిమా గురించి ఆపకుండా డప్పేసుకున్నందుకు, సిగ్గులేకుండా తమన్నా అందాలపై ఆధారపడిపోయి వాటిని ప్రచారం చేసుకుని జనాన్ని ఆకట్టుకున్నందుకు ఈ చిత్రానికి తొలి రోజు వసూళ్లు బాగానే వచ్చాయి, అయితే టాక్ మాత్రం చాలా వీక్ గా ఉంది. జనం దీనిని మరో శక్తి అంటున్నా కానీ తొలి రోజు వసూళ్లు మాత్రమే ఏదో గొప్పతనం అన్నట్టు...
'మగధీర", 'కొమరం పులి" తర్వాత తొలి రోజు వసూళ్లలో ఇదే రికార్డు అని, ఓపెనింగ్స్ తెచ్చుకోవాలంటే అది కేవలం మెగా హీరోల వల్ల మాత్రమే అవుతుందని అల్లు శిరీష్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తమ సినిమాకి వసూళ్లు బాగున్నాయని చెప్పుకోవడం వరకు ఫర్వాలేదు కానీ మెగా హీరోలకి మాత్రమే సాధ్యం అనడంలోనే అతని అపరిపక్వత స్పష్టమవుతోంది. కావాలని ఇతర హీరోల అభిమానుల్ని కెలికి ఆనందించే ఇతగాడిని కంట్రోల్ లో ఉంచకపోతే హీరోలంతా మెగా ఫ్యామిలీకి ఎదురు తిరిగే అవకాశముంది.