For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగచైతన్య చిత్రానికి నిర్మాతగా వేరే ..అల్లు శిరీష్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మేము జోష్ చిత్రం అనంతరం నాగ చైతన్య ను కలసి కథ ఓకే చేసుకున్నాం. అప్పటికింకా ఏ మాయ చేసావె ఇంకా రిలీజ్ కాలేదు. అలాగే మేము మా బ్యానర్ నుంచి మరో నిర్మాతను లాంచ్ చేస్తున్నాం. అలాగని నేను ఆ ప్రొడ్యూసర్ ని కాదు. అది బన్నీ వాసు. అతనే ఈ ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేస్తారు. మేము మెల్లిగ్ స్టూడియో మోడల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ విధానంలోకి మారుతున్నాం అంటున్నారు అల్లు శిరీష్..గీతా ఆర్ట్స్ తరపున మాట్లాడుతూ. ఇక నాగచైతన్య చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: అల్లు శిరీష్ జోష్ ఏ మాయ చేసావె సమంత దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ allu sirish naga chaitanya josh ye maya chesave arya 2 allu arjun devisri prasad
Story first published: Thursday, May 6, 2010, 12:00 [IST]
Other articles published on May 6, 2010