Don't Miss!
- News TTD: తిరుమలలో ఆ సేవలు రద్దు, శ్రీరాముడి ఊరేగింపుకు ప్రత్యేక ఏర్పాట్లు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మహాభారతంపై అల్లు శిరిష్ కన్ను
అల్లు శిరీష్ దృష్టి ఇప్పుడు హఠాత్తుగా మహాభారతం పై పడింది.ఈ పుస్తకాన్ని ఈ మధ్యనే చదవటం పూర్తి చేసానంటూ ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.అతను ట్వీట్ లో...మహా భారతం ఫినిష్ చేసాను.పూర్తిగా చదవలేకపోయాను.ఈ పుస్తకం బేస్ చేసుకున్న సినిమాలు చూడటం మొదలెడతాను.నర్తన శాల చిత్రంలో మొదలెడతా..అందులో అర్జునుడుగా ఎన్టీఆర్ చేసారు. ఇక కురక్షేత్రంలో 1.22 మంది యోధలు చనిపోయారు.అందులో కేవలం 24,000 మంది పాండవులు.
ఇందులో పాఠం ఏమిటంటే...యుధ్దంలో ఎవరూ నిజమైన విజేతలు కారని.ఇక కృష్ణుడు ఎంకరేజ్మెంట్ తో పాండవలు రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసారు.ఎందుకంటే వారు అధర్మంతో పోరాడాలి కాబట్టి.ప్రేమలోనూ,యుధ్దంలోనూ ప్రతీది న్యాయమే అంటూ ట్వీట్ చేసారు.ఇంతకీ అల్లు అర్జున్ కన్ను మహాభారతంపై ఎందుకు పడిందనేది ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.మొన్న రాజమౌళి మహాభారతం బేస్ తో సినిమా చేస్తానని ఇచ్చిన స్టేట్మెంట్ తోనే చదివాడా అన్నది క్వచ్చిన్.