For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మా అబ్బాయి పాలిటిక్స్ కి..చిరు
News
oi-Staff
By Staff
|
ప్రజారాజ్యం ప్రచారానికి, తాను పవన్ కల్యాణ్ చాలని యువ హీరోల అవసరం లేదని చిరంజీవి భావిస్తున్నారు. నాగబాబు, పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదు. అల్లు అరవింద్ మాత్రం మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సినిమా గ్లామర్ ఎక్కువవుతోంది. మరీ ఎక్కువైతే జనం సినిమా వాళ్ళని కాకుండా మూమూలు నాయకులను, తమకు అందుబాటులో ఉండే నేతలను ఎన్నుకునే అవకాశముంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Sunday, March 15, 2009, 15:41 [IST]
Other articles published on Mar 15, 2009