For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మా అబ్బాయి పాలిటిక్స్ కి..చిరు
News
oi-Staff
By Staff
|
ప్రజారాజ్యం ప్రచారానికి, తాను పవన్ కల్యాణ్ చాలని యువ హీరోల అవసరం లేదని చిరంజీవి భావిస్తున్నారు. నాగబాబు, పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదు. అల్లు అరవింద్ మాత్రం మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో సినిమా గ్లామర్ ఎక్కువవుతోంది. మరీ ఎక్కువైతే జనం సినిమా వాళ్ళని కాకుండా మూమూలు నాయకులను, తమకు అందుబాటులో ఉండే నేతలను ఎన్నుకునే అవకాశముంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Sunday, March 15, 2009, 15:41 [IST]
Other articles published on Mar 15, 2009