Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్ అమీషా పటేల్ పారిస్లో వేశ్యగా...
పవన్ కళ్యాణ్ బద్రి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ భామ అమీషా పటేల్. గత కొంత కాలంగా అంతంత మాత్రంగానే సాగుతున్న అమీషా కెరీర్ ఈ సంవత్సరం కాస్త జోరందుకుంది. ఆమె చేతిలో ఇప్పడు దాదాపు నాలుగైదు బాలీవుడ్ చిత్రాలు ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ నుంచి అందిన సమాచారం ప్రకారం అమీషా తన తర్వాతి చిత్రంలో వేశ్య పాత్రలో దర్శనం ఇవ్వబోతోంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమీషా...'పారిస్లో ఉండే హై ప్రొఫైల్ వేశ్య'పాత్రను పోషిస్తోంది. ఈ మేరకు పలువురు హై ప్రొఫైల్ వేశ్యలను కలుస్తూ వారి జీవితాలపై అధ్యయనం చేస్తున్నారు.
ఈ పాత్రపై అమీషా మాట్లాడుతూ...''ఇలాంటి పాత్ర చేయడం నాకు మొదటి సారి, ఈ పాత్ర చేయడంపై నేను ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నాను'' అని చెప్పుకొచ్చింది. ఇక్కడ ఆసక్తి కర విషయం ఏమిటంటే ఈచిత్రానికి నిర్మాత కూడా అమీషానే. తను స్థాపించిన అమీషా పటేల్ ప్రొడక్షన్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇతర ప్రొడక్షన్స్ లోనే అమీషా రెచ్చిపోయి నటించింది. మరి సొంత బ్యానర్లో, అందులోనూ వేశ్య పాత్ర, అమీషా ఏ రేంజ్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తుందో అని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. 2012 ఏప్రిల్ నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.