Don't Miss!
- Sports CSK vs LSG: కొంపముంచిన ముస్తాఫిజుర్.. లక్నోను గెలిపించిన స్టోయినిస్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఛారిటీ కోసం వేలానికి అమితాబ్ బచ్చన్ జీన్స్ ప్యాంట్
ఈ కార్యక్రమం పేరు 'జీనరేషన్'. ఇందులో భాగంగా 69 సంవత్సరాల వయసు కలిగిన అమితాబ్ బచ్చన్ పరిక్రమలో 'జీనరేషన్' ప్రారంభించిన సందర్భంగా ఆటోగ్రాఫ్ చేసిన తన జీన్స్ ప్యాంట్లను పిల్లలకు అందించారు. జీన్ ప్యాంట్ ధరను 24 వేల రూపాయలుగా నిర్ణయించి వేలంలో ఉంచారు. అయితే అమితాబ్ జీన్స్ కు మరింత ధర వచ్చే అవకాశముందని నిర్వహకులు అశిస్తున్నారు.
అమితాబ్తో పాటు జీనరేషన్లో బాలీవుడ్కు చెందిన మరికొంత మంది సెలబ్రిటీల పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మా సపోర్ట్ ఉంటుంది. ఈ అనాధ బాలలకు మరిన్ని విరాళాలు సేకరించేందుకు గాను పేస్బుక్లో ఉంచనున్నాం. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని అమితాబ్ తన బ్లాగ్లో రాశారు.
ఈ వేలంలో కరీనా కపూర్, దీపికా పదుకుణె, ప్రియాంక చోప్రా, సైఫ్ ఆలీ ఖాన్, అనుష్క శర్మ, షాహిద్ కపూర్, అనిల్ కపూర్లతో పలువురు సెలబ్రిటీలు ధరించిన జీన్స్ అందుబాటులో ఉండనున్నాయి. పరిక్రమ అనే సంస్దను 2003లో స్దాపించడం జరిగింది. ఈ వేలం పాట ద్వారా వచ్చిన డబ్బుని అనాధ పిల్లల చదువుకి వినియోగించనున్నారు.
తెలుగు వన్ఇండియా