Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
ఆస్కార్ విన్నర్ డైరక్షన్ లో పాకిస్ధానీగా అమితాబ్
వెంటనే ఆయన తన ఈ చిత్రంలో అమితాబ్బచ్చన్ కలిసారు. ఈ కథ చెప్పడం జరిగిందని సమాచారం. ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఆయన పరదేశిగా నటించబోతున్నారట. పాకిస్తానీగా కనిపించనున్నారని సమాచారం. అయితే ఇది రాజకీయాల నేపథ్యంలో సాగే చిత్రం కాదన తెలుస్తోంది.
కథ ప్రకారం ...రెండు బోర్డర్లకు అవతల జీవిస్తున్న ప్రజల జీవితాలు ఎలా ఉంటాయి...అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుందని వినికిడి. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్గా పలు మలయాళం, తమిళ్, హిందీ, హాలీవుడ్ చిత్రాలకు చేశారు రసూల్. మంచి టెక్నీషియన్గా నిరూపించుకున్న ఆయన దర్శకత్వంలో రూపొందనున్న తాజా చిత్రం అన్ని చోట్లా హాట్ టాపిక్ అయ్యింది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ని ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరో ప్రక్క శ్రీదేవి రీఎంట్రీ ఇస్తున్న చిత్రం 'ఇంగ్లీష్-వింగ్లీష్'. ఈ చిత్రంలో అమితాబ్ కూడా ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. దర్శక నిర్మాతలు బాల్కీ-గౌరీషిండే మాట్లాడుతూ శ్రీదేవిపై ఉన్న అభిమానంతోనే అమితాబ్బచ్చన్ ఓ స్పెషల్ రోల్లో కనిపించారని తెలిపారు. అమితాబ్ అతిథి నటన హైలెట్గా వుంటుందని, ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్ 5న విడుదల చేయనున్నామని తెలిపారు.