For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News భక్తులకు గుడ్న్యూస్...తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ...
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఆ చిత్రమంటే అమృతకు ఎంతో ఇష్టమట!
News
-Staff
By Staff
|
రసిక శిఖామణి ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ దృష్టిలో పడిన తాజా హీరోయిన్ అమృతారావు. అంతకుముందు ఆయన అభిమాన హీరోయిన్ గజగామిని మాధురీ దీక్షిత్. మాధురీ దీక్షిత్ స్థానాన్నిపుడు అమృతారావు ఆక్రమించింది. వివాహ్ సినిమా చూసిన తరువాత నుంచీ ఎంఎఫ్ హుసేన్ టేస్ట్ లో వచ్చిన మార్పు.
ఇదిఇలా
ఉంటే
ఆయన
చూపిస్తున్న
అభిమానానికి
ఉబ్బితబ్బిబ్బు
అవుతోంది
అమృతారావు.
ఆయనగారు
వేస్తున్న
ఈమె
బొమ్మలు
కాన్వాస్
మీద
చూసుకొని
మైమరిచిపోతోందట.
ఆయన
బహుకరించిన
శ్రీకృష్ణుని
బొమ్మని
చూసుకొని
అమృతారావు
మురిసిపోతోందట.
ఆ
చిత్రమంటే
ఆమెకు
ఎంతో
ఇష్టమట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Friday, November 9, 2007, 23:53 [IST]
Other articles published on Nov 9, 2007