Don't Miss!
- News బాలకృష్ణకు షాక్: హిందూపురంలో నామినేషన్ వేసిన స్వామి పరిపూర్ణానంద
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
'నాగవల్లి' చేసిన దగ్గరనుండి అనుష్కతో అయితేనే...
వెంకటేష్ హీరోగా 'సావిత్రి" టైటిల్ తో ఓ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిర్మాత, దర్శకులు హీరోయిన్ గా త్రిషనే ఎంపిక చేశారు. కానీ వెంకటేష్ మాత్రం ఆ పాత్రకు అనుష్క అయితేనే బాగుంటుందని చెప్పి, ఆమెనే తీసుకోమని పట్టు పడుతున్నట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. నాగవల్లి చేస్తున్న సమయంలోనే వెంకటేష్ కూ, అనుష్కకు మద్య మంచి రేపౌట్ పెరిగిందని, అందుకే తన చిత్రంలో ఆమెను రికమెండ్ చేస్తున్నాడని చెప్తున్నారు. దీంతో త్రిషకు ఏం చేయాలో పాలుపోని సిట్యువేషన్ లో పడింది. అటు నాగార్జున కంటిన్యూగా మరొకరు కి ఛాన్స్ ఇవ్వకుండా అనుష్కనే తీసుకుంటున్నాడు. ఇక సావిత్రి చిత్రాన్ని తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ చంటి తరహా అమాయకత్వం నిండిన పాత్రంలో కనిపంచనున్నట్లు సమాచారం. అలాగే షారూక్ ఖాన్ చిత్రం మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రం పాత్రనుంచి స్పూర్తి పొంది ఈ కథ తయారు చేసుకున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి 12 నుంచి జరగనుంది.