Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర సమావేశ నిర్ణయం
అల్లు అర్జున్, మనోజ్ షూటింగ్ సినిమా షూటింగ్ యూనిట్లపై దాడుల జరిగిన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అత్యవసరంగా సమావేశం అయింది. ఆ సమావేశంగా ముఖ్యంగా ఏ విధంగా ఈ రాజకీయ అస్దిరిత నుండి సినీ పరిశ్రను కాపాడాలా అన్న అంశంపై చర్చ జరిగింది. పలు రకాలుగా ఆలోచనలు చేసిన పిమ్మట చివరకు సున్నితమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చిత్ర పరిశ్రమకు చెందిన వారు వ్యక్తిగతంగా స్పందించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఈ అత్యవసర సమావేశంలో ఓ తీర్మానం చేసినట్టు సమాచారం. అలాగే పరిశ్రమ దృష్టిలో అన్ని ప్రాంతాలు ఒకేటన్న భావన సమావేశంలో వెల్లబుచ్చారు. దాంతో పరిశ్రమ రక్షింపబడుతుంది అనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో కె.సి.శేఖర్ బాబు, మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్, నిర్మాతలు దిల్ రాజు, అశోక్ కుమార్, డి.సురేష్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.