Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర సమావేశ నిర్ణయం
అల్లు అర్జున్, మనోజ్ షూటింగ్ సినిమా షూటింగ్ యూనిట్లపై దాడుల జరిగిన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అత్యవసరంగా సమావేశం అయింది. ఆ సమావేశంగా ముఖ్యంగా ఏ విధంగా ఈ రాజకీయ అస్దిరిత నుండి సినీ పరిశ్రను కాపాడాలా అన్న అంశంపై చర్చ జరిగింది. పలు రకాలుగా ఆలోచనలు చేసిన పిమ్మట చివరకు సున్నితమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చిత్ర పరిశ్రమకు చెందిన వారు వ్యక్తిగతంగా స్పందించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఈ అత్యవసర సమావేశంలో ఓ తీర్మానం చేసినట్టు సమాచారం. అలాగే పరిశ్రమ దృష్టిలో అన్ని ప్రాంతాలు ఒకేటన్న భావన సమావేశంలో వెల్లబుచ్చారు. దాంతో పరిశ్రమ రక్షింపబడుతుంది అనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో కె.సి.శేఖర్ బాబు, మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్, నిర్మాతలు దిల్ రాజు, అశోక్ కుమార్, డి.సురేష్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.