Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫిల్మ్ ఛాంబర్ అత్యవసర సమావేశ నిర్ణయం
అల్లు అర్జున్, మనోజ్ షూటింగ్ సినిమా షూటింగ్ యూనిట్లపై దాడుల జరిగిన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ అత్యవసరంగా సమావేశం అయింది. ఆ సమావేశంగా ముఖ్యంగా ఏ విధంగా ఈ రాజకీయ అస్దిరిత నుండి సినీ పరిశ్రను కాపాడాలా అన్న అంశంపై చర్చ జరిగింది. పలు రకాలుగా ఆలోచనలు చేసిన పిమ్మట చివరకు సున్నితమైన తెలంగాణ, సమైక్యాంధ్ర అంశాలపై చిత్ర పరిశ్రమకు చెందిన వారు వ్యక్తిగతంగా స్పందించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు ఈ అత్యవసర సమావేశంలో ఓ తీర్మానం చేసినట్టు సమాచారం. అలాగే పరిశ్రమ దృష్టిలో అన్ని ప్రాంతాలు ఒకేటన్న భావన సమావేశంలో వెల్లబుచ్చారు. దాంతో పరిశ్రమ రక్షింపబడుతుంది అనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో కె.సి.శేఖర్ బాబు, మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్ అధ్యక్షుడు మురళీ మోహన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుల సంఘం అధ్యక్షుడు శంకర్, నిర్మాతలు దిల్ రాజు, అశోక్ కుమార్, డి.సురేష్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.