పోస్టర్ అండ్ టీజర్ ఒకేసారి
మహేష్ బాబు, మురగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు అండ్ తమిళంలో ఒకేసారి తీస్తున్న ఈ బైలింగువల్ సినిమా ఇప్పటికి 40% షూటింగ్ పూర్తి చేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. దీపావళికి ఈ సినిమా టీజర్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా పేరుతో పాటు.. ఒకేసారి ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ కూడా వస్తుందని టాక్.


Click it and Unblock the Notifications











